తూప్రాన్ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. అందుకనుగుణంగా ప్రభుత్వ స్థలం కూడా అందుబాటులో ఉండటంతో ప్రజల సౌకర్యార్థం బస్డిపో ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రతిపాదనలు పంప�
Minister Harish Rao | మాతా శిశువుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రపంచ సంస్థలు గుర్తించడం తెలంగాణకే గర్వకారణంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ట్వీట్ చేశారు.
Minister Harish Rao | దుబ్బాకలో మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకున్నా ఈ నియోజకవర్గ ప్రజలపై సీఎం కేసీఆర్కు ఎనలేని ప్రేమ ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. అందుకు నిదర్శనం వెంకటేశ్వరస్వామి
CM KCR | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.
Minister Harish rao | ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మృతిపట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ ప్రజలపై, సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్కు మాత్రమే నిజమైన ప్రేమ ఉందని.. నరేంద్ర మోదీకి, రాహుల్ గాంధీకి ఉన్నది ఓట్ల యావ మాత్రమేనని వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఉద్ఘాటించా
Minister Harish rao | తెలంగాణ రైతన్నలకు బీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త అందించింది. పంట పెట్టుబడి సాయం కింద పదో విడుత రైతుబంధు నగదును రైతుల అకౌంట్లలో జమచేసింది. యాసంగి సీజన్కు సంబంధించి
చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే అత్యాధునిక యంత్రాల బిగింపు పనులు పూర్తయ్యాయి. సుమారు రూ.80 లక్షలతో తెలంగాణ సర్కారు ఏర్పాటు చేస్తుండగా.. జనవరి 3న వ�
బీజేపీది డబుల్ ఇంజిన్ సర్కారు కాదని.. ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఉండి, రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా.. ఆయా రాష్ర్టాల్లో తెల
మండలంలోని రేజింతల్ సిద్ధివినాయక స్వామి అలయాభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హారీశ్రావు అన్నారు. ఆలయ ప్రాంగణంలో డీఎంఎఫ్టీ పథకం కింద రూ. 2కోట్లతో చేపట్ట�
గ్రామంలో మీసేవ కేంద్రం ఏర్పాటు చేసి, ధరణిలో భూసమస్యలు పరిష్కరించి, కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నా రు. మంగళవారం రాత్రి ఝరాసంగం మండలంలోని బిడెకన్న గ్రామం లో ఏర్పాట�
సంగరెడ్డి జిల్లా జహీరాబాద్, న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం మండలాల్లో మంగళవారం ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీర్ హరీశ్రావు పర్యటన విజయవంమైంది. దీంతో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ క్యాడర్లో నూతన�