దేశ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అగ్నివీర్లో ఉద్యోగాలు సంపాదించిన 43 మంది సైనికులు, వారి తల్లిదండ్రులను స్థానిక క�
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, పెద్దగట్టు జాతరకు వచ్చిన భక్తుల్లో ఆ ఆనందం కనిపిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన�
రాష్ట్రంలో రెండో అతిపెద్దదిగా పేరుగాంచిన దురాజ్పల్లి లింగమంతులస్వామి జాతరకు సంబంధించి ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయి. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మార్గనిర్దేశకంలో అధికారులు అవసరమైన అన్ని ఏ�
లింగమంతుల స్వామి కొలువుదీరిన పెద్దగట్టు సూర్యాపేటకు తలమానికంగా నిలిచిందని, 2014 నుంచి అత్యధిక నిధులు తెచ్చి జాతర వైభవాన్ని మరింత పెంచామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
పల్లె దవాఖానల పేరుతో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
ప్రసిద్ధ శైవ క్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆరో రోజుల పాటు నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ పల్లెల్లో కనపడుతున్న అభివృద్ధి 25 ఏండ్లుగా పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
పట్టణంలోని గరుడాద్రి వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి స్పెషల్ ఫండ్ నుంచి రూ.6కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ఆలయ కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు.
పెద్దగట్టు జాతరకు రెంచు వారాల సమయమే ఉండగా, ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 5కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో శాశ్వత, తాత్కాలిక వసతుల �
రాష్ట్రంలో రెండో అతి పెద్ద జాతరగా పేరుగాంచిన లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.