రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని, ప్రభుత్వ విద్య, వైద్యంపై ప్రజల్లో పూర్తిస్థాయి నమ్మకం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ప్రజల్లో పూర్తిస్థాయి విశ్వాసం నెలకొందని రాష్ట్ర విద్యుత్ శా
‘మోటర్లకు మీటర్లు పెట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వం మీద మోదీ సర్కారు ఒత్తిడి తెస్తున్నది. మాట విననందుకు రాష్ర్టానికి ఇవ్వాల్సిన 30వేల కోట్ల రూపాయలను అడ్డుకుంటున్నది. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో సం�
విద్యుత్తు వినియోగం అధికంగా ఉండే సమయం (పీక్ టైమ్)లో చార్జీలను 20% పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం ముమ్మాటికీ ఆర్థిక ద్రోహానికి పాల్పడటమేనని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి ఆగ్రహం వ
సీఎం కేసీఆర్ దార్శనికతతోనే గ్రామాల్లో త్వరితగతిన అభివృద్ధి సాధ్యమైందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ జాతీయ పంచాయతీ పురస్కారాలకు ఎంపికైన ఉమ్మడి జిల్లా పం
స్వరాష్ట్రంలో పండుగలా వ్యవసాయం సాగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రైతాంగాన్ని పరిరక్షించేందుకే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని పేర్కొన్నార
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్ని కుట్రలు ఛేదించామో, అంతకు మించి నేడు రాష్ట్రంపై విషం చిమ్ముతూ కేంద్రం చేస్తున్న కుట్రలను అధిగమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర విద్యుత్�
శుభకృత్ నామ సంవత్సరమంతా శుభమే జరగాలని.. ప్రకృతి కరుణించి ప్రజలంతా ఐక్యతతో సుఖసంతోషాలతో జీవించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆకాంక్షించారు. ఉద్యమ కాలంలోనే అందరి కష్టాలు తెలు
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో
అన్నీ అద్భుతాలే జరుగుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో శుక్రవారం జరిగిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్�
వేసవిలో జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా
అవసరమైన చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అదేశించారు.
అల వైకుంఠాన్ని తలపించే పంచనారసింహ క్షేత్రం యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ప్రధానాలయం పునఃప్రారంభం తొలిసారి వచ్చిన బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కల్యాణ వేడుకను క�
ఎద్దుల పందేల నిర్వహణతో వ్యవసాయ రంగానికి ఎంతో ఉత్సాహం లభిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మేళ్లచెర్వు మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న జూనియర్స్
రెండు ట్యాంక్బండ్లు, శిల్పారామం ఏర్పాటుతోపాటు రోడ్ల విస్తరణ.. కార్యాలయాలకు పక్కా భవనాలు.. మెడికల్ కళాశాల.. పార్కులు.. జంక్షన్లతో సూర్యాపేటను సుందరంగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
హుజూర్నగర్లో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్మితమైన బంజారా భవన్ బుధవారం ప్రారంభం కానున్నది. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యుత్ శాఖ మంత్రి గు�
బడి బయట ఉన్న పిల్లల గుర్తింపు సర్వే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా చేపట్టారు. విద్యాశాఖ -సమగ్రశిక్ష ఆధ్వర్యంలో గత నెల 18 నుంచి 31 వరకు క్లస్టర్, మండలాల వారీగా సర్వే చేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,249 మంది �