సర్కారు దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నందికొండ హిల్కాల�
నాగార్జునసాగర్ హిల్కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా దవాఖానలో నూతనంగా రూ. 70 లక్షల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నది.
అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని విధంగా రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుకున్నామని, యావత్ దేశం నేడు తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్న�
పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో అన్ని పండుగలను ఐక్యతతో జరుపుకొంటున్న గొప్ప సంస్కృతి మనదే అని, అందుకే నేడు యావత్ దేశం తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ
ఎంతోమంది జీవితాల్లో విద్యా వెలుగులు నింపిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతీరావు పూలే 133వ వర్ధంతి సందర్భంగా జిల్లాకేంద్ర�