హనుమంతుడి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం హనుమాన్ జయంతి పురస్కరించుకొని మంత్రి తన సతీమణి సునీత, కుమారుడు వేమన్రెడ్డితో కలిసి మండలంలోని వె
సమాజంలో అమ్మ తర్వాత అంతటి సేవలు అందిస్తున్న ఘనత నర్సింగ్ సిబ్బందిదేనని, వైద్య రంగంలో వారిది కీలకపాత్ర అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత చేరువ కావడంతోపాటు ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి సాధిస్తూ అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మ�
24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాతో రికార్డు సృష్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయితో విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తున్నది. స్వయంగా ఆ శాఖ ఉన్నగుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రత్యేక చొరవతో జిల
ఆర్థిక అసమానతలకు చెక్ పెట్టే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సాహసోపేతంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని, ఎన్ని ప్రతి బంధకాలు వచ్చినా దానిని ఆపే ప్రసక్తి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగద�
మహిళలు అన్ని రంగాల్లో ఆర్థిక ప్రగతి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నది. వారి అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకొన�
2022-23లో మహిళా స్నేహ పూర్వక విభాగంలో జాతీయ స్థాయి ఉత్తమ అవార్డుకు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూరు గ్రామం ఎంపికై ఇటీవల జిల్లా అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, సర్పంచ్ సానబోయిన రజితాసు
దేశంలో మరో విప్లవానికి సూర్యాపేట కేంద్రం కావాలని, దానికి తన వంతు కృషి అందిస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్�
రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరంట్ వంటి పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్ర�
మతమేదైనా సర్వ మతాల సారాంశం మానవత్వమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పీఎస్ఆర్ సెంటర్లోని చిన్న మసీదులో ముస్లింలకు గురువారం రాత్రి
చదువుతోనే సర్వం సాధ్యమని, ఎక్కడైతే పురుషులతో సమానంగా మహిళలు విద్యావంతులుగా ఉంటారో ఆ సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నమ్మిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని.. సామాజిక సమానత్వం కోసం
ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే వ్యక్తి సీఎం కేసీఆర్ అని, ఆయన పాలనలో ప్రజలు రెండు పూటలా భోజనం చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, సాగు నీరు, నిరంతర ఉచిత విద్యుత్, రైతు బంధు వంటి పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నా
గులాబీ జెండాతోనే తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దశాబ్దాల తరబడి మునుగోడు నియోజకవర్గాన్ని పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్యను కేవ�