ప్రజా చైతన్యానికి పునాదులు వేసిన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని, ఆయన అమరత్వమే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి దారి చూపిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్�
ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం పడే బాధ చెప్పలేనిది. అప్పటివరకూ కష్టసుఖాల్లో కలిసి ఉన్న మనిషిని కోల్పోయిన దుఃఖం గుండె లోతుల్లో నుంచి తన్నుకొస్తుంది. కడచూపు కోసం వచ్చిపోయే వాళ్లు, అంతిమ సంస్కారాల ఏర్పాట్
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో సోమవా�
తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్న తెలంగాణ ముద్దుబిడ్డగా సినీనటుడు దివంగత డాక్టర్ ప్రభాకర్రెడ్డి చిరస్మరణీయుడిగా నిలిచారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్�
తుంగతుర్తి ప్రగతి నివేదన సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఊహించిన దాని కంటే జనం తండోపతండాలుగా తరలివచ్చారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో ఎటూ చూసినా జన ప్రభంజనం కనిపించింది. మధ్యాహ్నం నుంచి మొదలైన జన ప్రవాహం స
తిరుమలగిరి, మోత్కూరు మున్సిపాలిటీలకు చెరో రూ.10 కోట్ల చొప్పున 20 కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గురువారం తిరుమలగిరి పట్టణంలో నిర్వహించిన తుంగతుర్తి నియోజ
పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం హయత్నగర్లోని నార్ముల్ మదర్ డెయిరీ సంస్థ ప్రధాన కార్యాలయంలో రూ.3 కోట్లతో ఏర్పాటు చ�
తుంగుతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం పర్యటించనున్నారు. జిల్లా మంత్రి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కల�
దేశంలో ఆకలి, దారుద్య్రాలు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.. సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
సమైక్య పాలనలో ఆదరణకు నోచక ప్రభుత్వ పాఠశాలలు సరికొత్తగా రూపుదిద్దుకున్నాయని, మ్మిదేండ్లలోనేనాణ్యమైన గుణాత్మక విద్యనందిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నాయని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ
మిషన్ భగీరథ నీరు రావడంతో రోగాలకు చెక్ పడిందని, సీజనల్ వ్యాధుల నుంచి విముక్తి కలిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం సూ�
‘నల్లగొండను నాశనం చేసింది మీరే.. మీ నాయకత్వంలో లక్షలాది మంది ప్రజల ఎముకలు గూళ్లయ్యాయి.. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి.. కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ ఎందుకు క్షమాపణ చెప్పాలి?
60 ఏండ్లకు పైగా అన్ని విధాలుగా ఆగమైన తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రంగా సాధించి కేవలం 9 ఏండ్లలోనే అన్ని రంగాలను ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేయడంతోపాటు కళలు, కవులు, కళా
కాళేశ్వరం జలాలు సూర్యాపేట జిల్లాలో ధాన్యపు రాశులు కురిపిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లాలో పారుతున్న నీటిలో ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసుకుని పొం�