శాకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండొచ్చని, ఆయుష్షు పెంచుకోవచ్చని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శాంతి, సహనాలు శాకాహారంతోనే సాధ్యమని, అన్ని మతాలు బోధించేది అహింసా మార
అల్పపీడనంతో మూడ్రోజులపాటు కురిసిన వర్షం అరు మండలాలను అతలాకుతలం చేసింది. తుంగతుర్తి నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో జిల్లాలోనే రికార్డు స్థాయి వర్షం కురిసింది. మూడ్రోజుల్లో 1,314.7 మిల్లీమీటర్ల వర్షపాతం న�
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పని
చేయాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్లో వివిధ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. అత్యధికంగా సూర్యాపేట జ
రానున్న ఎన్నికల్లో గులాబీ జెండా విజయం నల్లేరుపై నడకేనని, బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ ఖాయమని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్కే పట్టం కట్టేందుకు యావత్ ప్రజానీకం సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర విద్యుత్�
పోరాట యోధులకు పుట్టినిల్లు సూర్యాపేట అని, ప్రజా ఉద్యమాల్లో ఈ నేల ఎంతో కీలక పాత్ర పోషించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో జిల్లా ఆర్య వైశ్య ప్రముఖ�
మూడు దశాబ్దాల క్రితం అరకొరగా టీవీలు ఉండగా సెల్ఫోన్లు అసలే లేవు. గ్రామాల్లో సాయంత్రం అయ్యిందంటే చాలు.. పాఠశాల నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు, వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చిన రైతులు, పనులు ముగించుకున్న గృహి�
నిరంతర ఉచిత విద్యుత్పై రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఉమ్మడి రాష్ట్రంలోని కరంటు కష్టాలు, అర్ధరాత్రి పాముకాటు చావులను దాటుకుని వచ్చిన రైతాంగం ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంటే కాంగ్రెస్ పార్టీకి కడుపు మండుతున్న�
సూర్యాపేట జిల్లా అన్ని రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతున్నదని, తొమ్మిదేండ్లలో జిల్లా కేంద్రం రూపురేఖలు మారాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నూతనంగా నిర్మించిన జిల్లా
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 24న సూర్యాపేట జిల్లా కేంద్రానికి రానున్నారు. సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీస్ కార్యాలయం, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇంటెగ్రేటెడ్ మోడల్ మార్కెట్ను ప�
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనం కన్న కలలన్నీ సాకారమవుతున్నాయని, చెప్పిన ప్రతి మాటా నిజం చేస్తూ సీఎం కేసీఆర్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్�
విద్యుత్తు సంస్థల్లో ఇప్పటివరకు 30 వేల ఉద్యోగాలను భర్తీచేశామని విద్యుత్తుశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రకటించారు. 10వేలకు పైగా కొత్త ఉద్యోగులను నియమించగా.. 22 మంది వేల ఆర్టిజన్లను క్రమబద్ధీకరించిన�
జిల్లాలో దళితులు ఆత్మ గౌరవంతో తలెత్తుకుని బతికేలా చేస్తున్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా లేని విధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ �