అడగకుండానే వరాలిచ్చే దేవుడు సీఎం కేసీఆర్నేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేండ్లుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనాత్మకమ�
ప్రతి ఒక్కరూ తాము చేపట్టిన పనిలో నిమగ్నమై విరామం లేకుండా కష్టపడి పనిచేస్తే అద్భుతమైన విజయాలు పొందడం సాధ్యమవుతుందని, మనం ఎంచుకున్న మార్గానికి లక్ష్యం పెద్దదిగా పెట్టుకుంటేనే అనుకున్న ఫలితం సొంతమవుతుం�
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం సినీ తార మృణాల్ ఠాకూర్ సందడి చేశారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మృణాల్ అభిమ�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12కు 12 అసెంబ్లీ స్థానాలు గెలువబోతున్నాం అంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మరుసటి రోజే గెలుపు గుర్రాల జాబితా వెల్లడైంది. పార్టీ శ్రేణుల మనోగతాన్ని గు�
సూర్యాపేట ప్రగతి నివేదన సభకు ఆదివారం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు పట్టణంలోని ఎస్వీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ఉమ్మడి జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు.
“దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైన నల్లగొండ, సూర్యాపేట ప్రాంతాలను కాపాడింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే.. ఒకనాడు నాగరికతతో విరాజిల్లిన ఈ ప్రాంతం గత ఉమ్మడి పాలనలో 60 ఏండ్లు వెనక్కి పోయింది.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.30కోట్లతో 2.5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ ఆసియాలోనే ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నది.
‘ఇచ్చిన ప్రతి హామీని ఆచరణలో చేసి చూపాం. ఇంతకుముందు ఎన్నడూ చెప్పనివి సైతం ప్రజా అవసరాల రీత్యా చేశాం. 2014లో ఇచ్చిన మాట ప్రకారం సూర్యాపేటను జిల్లా చేశాం. 2018 కంటే ముందు చెప్పిన విధంగా అద్భుతంగా కలెక్టరేట్, జిల్
ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేండ్లలోనే అన్ని రంగాలను ఊహించని రీతిలో అభివృద్ధి చేసి అన్ని ప్రాంతాల రూపురేఖలు మార్చారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అందుకే ఉమ్మడి నల్లగ�
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. మంగళవారం వాడవాడలా స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో త్�
రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, దేశ్ కీ నేత కల్వకుంట్ల చంద్రశేకర్రావు రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మద్దతుగానే బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నట్లు తుంగుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కు
సమైక్య పాలనలో కుల వృత్తిదారులు కనుమరుగయ్యారని, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్రంలో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే రాష్ట్ర ప్రభు�
అన్ని రంగాల అభివృద్ధితోపాటు ఆదాయం పెరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో అందరి జీవితాల్లో వెలుగులు నిండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని.. ఆయన ఆలోచన, మానవీయతతోనే వీఆర్ఏలు, జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ఉద
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన పెద్దిరెడ్డి రాజా సోదరుడు పెద్దిరెడ్డి కృష్ణ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చేతు