Minister Dayakar Rao | ‘ఊరుకు ఒకరిద్దరు చెడగొట్టుడుగాళ్లుంటరు. వాళ్లను కాంగ్రెస్ జమానాలో ఏం చేసిండ్రో నిలదీయాలి’ అంటూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలకు రాష్టస్థాయిలో ఉత్తమ పురస్కారాలు ప్రకటించగా.. శుక్రవారం రాజేంద్రనగర్లోని వ్యవసాయ యూనివర్సిటీలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి ప్రదానం చేశారు.
జిల్లాలోని మూడు గ్రామ పంచాయతీలకు రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 9 అంశాల్లో ప్రమాణాల ప్రాతిపదికన ఈ అవార్డులు దక్కాయి. స్వయం సమృద్ధిలో తిమ్మాపూర్ మండల కేంద్రం, క్లీన్ అం
తెలంగాణ స్త్రీ నిధి సంస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని, రాజస్థాన్లాంటి రాష్ట్రాలు మన స్త్రీ నిధిని అమలు చేస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఇతర రాష�
ఎంతో చరిత్ర కలిగిన మండలకేంద్రంలోని వరదరాజ వేణుగోపాల సీతారామచంద్రస్వామి ఆలయం అభివృద్ధికి రూ. 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. మండలకేంద్రంల
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాయపర్తి మండలంలోని కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా చేపట
Minister Dayakar Rao | వల్మిడి సీతారామచంద్రస్వామి ఆలయానికి భద్రాద్రికి మించిన వైభోగం దక్కేలా అభివృద్ధి చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వల్మిడి సీతారామస్వామి ఆలయం కల్యాణోత్సవ�
ఉత్తమ జీపీలకు రూ. 10 లక్షల నజరానాను బహుమానంగా ఇస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రకటించారు. శనివారం జనగామ కలెక్టరేట్లో ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ సతత్ పంచాయతీ వికాస్ పురసార�
రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) తెలుగు సంవత్సరాది శ్రీ శోభకృత్ నామ సంవత్సర (Shobhakrut nama samvatsaram) శుభాకాంక్షలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు సన్నద్ధమవుతోంది. అధిష్టానం ఆదేశించడంతో గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా నిర్వహించేందుకు పార్టీ ముఖ్య నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ, వరంగల్�
కేంద్రం సహకరించక పోవడం వల్లే రైతులకు పంట నష్ట పరిహారం పంపిణీ ఆలస్యమవుతోందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం నర్సంపేటలో గత ఏడాది వడగండ్లతో నష్టపోయిన రైతులకు రూ.8.89 కోట్ల వ�