ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం తెలంగాణ ప్రభుత్వ హ యాంలో సస్యశ్యామలంగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయార్రావు అన్నారు.
యూనివర్సిటీల్లోని ఖాళీల భర్తీకి సీఎం కేసీఆర్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకొస్తే.. ఆ బిల్లును కూడా గవర్నర్ ఏడు నెలలుగా ఆపారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
మహిళా సాధికారతే లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్లో, కొడకండ్ల మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమా
మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థిక స్వావలంబన సాధించడమే సర్కారు లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు.
Minister Dayakar Rao | ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లకు మహిళలే ముందుండి బుద్ధి చెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. దేవరుప్పుల, కొడకండ్లలో మహిళలకు మిషన్లను మంత్రి పంపిణీ కుట్టు
జాతీయ ఉపా ధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈజీఎస్ను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని �
వారం రోజుల్లోగా టెండర్లు పూర్తికావాలి. అన్ని పనులనూ గ్రౌండింగ్ చేయాలి. అలసత్వాన్ని సహించేది లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవు.. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ�
దేశంలో బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) తర్వాత దళిత వర్గాలకు ఆ స్థాయి నేత బాబూ జగ్జీవన్రామ్ (Babu Jagjivan Ram) అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) దళితుల ఆత్మబంధువుగా దళితబంధు (Dalith bandhu) పథ
స్వరాష్ట్రంలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. పల్లె ప్ర
ఏడున్నర దశాబ్దాలుగా దేశాన్ని దోచి కార్పొరేట్ శక్తులను పెంచిపోషిస్తున్న కాంగ్రెస్, బీజేపీలను రాబోయే రోజుల్లో బొందపెట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలను కోరారు.
Minister Errabelli Dayakar Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిల�
దేశానికి బువ్వపెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ పట్టణంలో ఆదివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పండుగ వా