సీఎం కేసీఆర్ దార్శనికత, సమర్థ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయటం వల్లే కేంద్రం అవార్డులు ఇస్తుందని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు.
Minister Dayakar Rao | నేటి ధరల పెరుగుదలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 53, 54వ డివిజన్లకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీ
దేశ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ర్టాలకు దక్కని పురస్కారాలు తెలంగాణకు లభించాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పా�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలు ఉత్తమ పురస్కారాలను అందుకున్నాయి. రాష్ట్రంలోని ఎనిమిది పల్లెలకు జాతీయస్థాయి అవార్డులు రాగా, ఉమ్మడి జిల్లాకే రెండు దక్కాయి. జోగుళాంబ గద్వాల జిల్లా రా
Minister Dayakar Rao | సీఎం కేసీఆర్తోనే తెలంగాణ పల్లెలు సమగ్రాభివృద్ధి సాధించాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇటీవల కేంద్రం పంచాయతీలకు జాతీయ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిం�
స్థానిక సంస్థలు, గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారానికి టీ-ఇన్నోవేషన్ దోహదపడుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామం జాతీయస్థాయిలో నంబర్వన్గా నిలిచినందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జాతీయస్థాయి అవార్డులకు ఎంపికైన గ్రామాల సర్�
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఓ ఆదర్శ గ్రామంగా మారిందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. ఇటీవల జాతీయ అ వా
దళితుల అభ్యున్నతికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar) నిరంతరం కృషి చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. అంటరానితనం, కుల నిర్మూలనే లక్ష్యంగా అనేక ఉద్యమాలు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచ�
హైదరాబాద్లోని పంజాగుట్ట చౌరస్తాలో (Punjagutta circle) ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ (Ambedkar) విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆవిష్కరించారు
Iftar Party | జనగామ జిల్లా పాలకుర్తి భారారత్ గార్డెన్లో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాలకు చెందిన ముస్లింలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా బట్టలు పంపిణీ చేశారు. ఈ సంద�
బీజేపీ (BJP) దొంగల పార్టీ అని, వారికి రైతులంటే గిట్టదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. పేదలను దోచాలె.. పెద్దలకు కట్టబెట్టాలన్నదే మోదీ (PM Modi) విధానమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోని ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. రాయపర్తి గ్రామ శివారు మహబూబ్నగర్ గ్రా�
ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జిల్లాలో ఈ కానుకల పంపిణీని ప్రారంభిస్
సమాజంలోని సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న బీఆర్ఎస్ సారథ్యంలోనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్