Minister Errabelli | వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఆదేశించారు.
చారిత్రక ఆలయాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మండలంలోని తిర్మలాయపల్లి గ్రామంలో జరుగుతున్న లక్ష్మీ నారసింహస్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవా�
గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టి, తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్' లక్ష్యం దిశగా సాగుతున్నది. పైలట్ ప్రాజెక్టు కి�
ఆలయాల నిర్మాణంతో సమాజంలో శాంతి నెలకొంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మంగళవారం మండలంలోని తిర్మలాయపల్లిలో కొనసాగుతున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాలతో�
Minister Satyavathi | గూడానికో సేవలాల్ గుడి కట్టిస్తామంటున్న బీజేపీకి గిరిజనులపై అసలు చిత్తశుద్ధి ఉందా? అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Ministers Satyavathi) ప్రశ్నించారు. జనగామ జిల్లా పాలకుర్తిలో సేవాలాల్
ఈ నెల 27న వేలేరులో మంత్రి కేటీఆర్ పర్యటిస్తారని, సూమారు రూ.150కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
: కొమ్మాల లక్ష్మీనర్సింహ స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 2.50 కోట్ల నిధులు మంజూరు చేయిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆలయ తూర్పు ముఖ ద్వారం వైపున 65 అడుగుల ఎత్తుతో దాతల సహ క�
నిమ్స్లో చికిత్స పొందుతున్న కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్ �