KTR | ఈ నెల 27న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని వేలేరులో పర్యటించనున్నారు. చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని కరువు పీడిత గ్రామాలకు సాగునీరందించ�
Minister Yerrabelli | కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నారు.
Minister Dayakar Rao | దేవాదుల ఎస్సారెస్పీ కాలువల నిర్మాణంపై పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్ సమీక్ష నిర్వహించారు. ఖైతరాబాద్ జిల్లా పరిషత్లోని తన పేషీలో
Telangana Brand |రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మహర్దశ పట్టనుంది. డ్వాక్రా మహిళా సంఘాల ఉత్పాదక వస్తువులకు కామన్ బ్రాండ్ కోసం సెర్ప్ ప్రయత్నాలు చేస్తోంది.
నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
తెలంగాణలోని గిరిజనులు, ఆదివాసీల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని శివుడికి ప్రత్యేక పూజలు చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహా శివరాత్రి సందర్భంగా శనివారం ఆయన హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వ�
సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఆలయాలకు మహర్దశ వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. మహా శివరాత్రి సందర్భంగా పర్వతగిరిలోని పర్వతాల శివాలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి స్వా
రాష్ట్రంలో ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎములాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం త�
సేవాలాల్ మహరాజ్ శ్రీరాముడితో సమానమని.., మన సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచదేశాలకు ఆదర్శమని, భవిష్యత్ తరాలకు కోసం వాటిని కాపాడాలని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
జనగామ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు.
పాలకుర్తిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన స్వయంభూ సోమేశ్వర లక్ష్మీనర సింహ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన చండి కా అమ్మవారి ప్రతిష్ఠాపనా మహోత్సవం గురువా రం కనులపండవగా జరిగింది.