విభిన్న సంస్కృతులకు నిలయమైన తెలంగాణలో అనాదిగా వస్తున్న కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, పండుగలు జాతరలు నేటికీ సజీవంగానే ఉన్నాయి. ప్రజలు వాటిని ఇప్పటికీ ఆచరిస్తూ మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతున్నారు.
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పథకాలు ప్రవేశపెడుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
నిత్యం ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని జడ్పీటీసీ మార్గం భిక్షపతి, బీఆర్ఎస్ మండల అధ్య�
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా, సంగీత సాహిత్యాలు ఇతివృత్తంగా ఆయన అందించిన సినిమాలు అత్యంత ఉత్తమమైనవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విశ్వనాథ్ గారి సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతి ప్ర
‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న 700 ప్రభుత్వ పాఠశాలలను బుధవారం ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజ�
సబ్బండ వర్ణాల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన�
రాష్ట్రంలో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూపాయి సాయం చేయకున్నా మంచిదే కాని, అడ్డుకునే ప్రయత్నం మానుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విజ్ఞప్తి చేశారు.
చిరంజీవి, రవితేజ హీరోలుగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమం హన్మకొండలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే విన�
పర్వతాల శివాలయం అద్భుతంగా నిర్మించారని మంత్రి హరీశ్రావు కితాబునిచ్చారు. ఆలయ పునఃప్రతిష్టాపన వేడుకలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి శనివారం ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు.
సత్యభామగా అందరి హృదయాల్లో పదిలమైన సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జమున మృతిపట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే రాజ్భవన్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్కు అవమానం జరిగింది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ.. తన భవన్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో రాజ్యాంగ నిర్మ�
యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ సమయాన్ని వృథా చేసుకోకుండా స్వయం ఉపాధి రంగాలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు.