నియోజకవర్గంలో వరద ప్రవాహానికి దెబ్బతిన్న 74 పీఆర్ రోడ్ల మరమ్మతుకు రూ.63.88కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వి
తెలంగాణ ప్రభుత్వం వల్లే ఐనవోలు ఆలయం అభివృద్ధి చెందిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మా�
Errabelli Dayakar rao | రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భోగి శుభాకాంక్షలు తెలిపారు. పాతను వదిలి కొత్తకు భోగి మంటలు స్వాగతం పలుకుతాయన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలోని మంత్రి నివాసంలో భోగి
పాలకుర్తిని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పోతన విగ్రహాన్ని ఎ�
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అవగాహన లేని మూర్ఖులని, అలాంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి సర్పంచ్ల గురించి మాట్లాడటం సిగ్గుచేటని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు.
‘అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఇంటి పెద్దగా నేనుంట. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది’ అని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్టు ములుగు జడ్పీ �
చారిత్రక ప్రసిద్ధిగాంచిన పాలకుర్తి, బమ్మెర, వల్మిడి, సన్నూరు ప్రాంతాలను రూ.60 కోట్లతో పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్న�
పాలకుర్తి లోని చారిత్రక ప్రసిద్ధ ఆలయాల అభివృద్ధిలో భాగంగా శివరాత్రి నాటికి పోతన క్షేత్రాన్ని సిద్ధం చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కాకతీయుల కళా విశిష్టతకు పూర�
కాకతీయుల కాలంలో నిర్మించిన పర్వతగిరి శివాలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఈనెల 26, 27, 28 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే అరూ
గ్రామ పంచాయతీల్లో కేంద్ర, రాష్ర్టాల నిధులు, ఉపాధి పనుల నిధుల మళ్లింపు వంటి అంశాలపై నిజాల నిగ్గు తేల్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖల అధికారులతో హైదరాబాద్లో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చ�
అందరి ఆరోగ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో చేపట్టనున్న కంటి వెలుగు -2 కార్యక్రమంపై హనుమకొండ కల�
మండలంలో దేవాదుల కాల్వల ఏర్పాటు వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పరిహారం అందించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్న�