కేంద్రం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రావాల్సిన నిధులపై ఢిల్లీలో ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయాలని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్రావు, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాక�
Minister Errabelli Dayakar rao | ప్రభుత్వ దవాఖానలు పేదల పెన్నిధిగా మారాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ హాస్పిటళ్లు పటిష్టమయ్యాయని చెప్పారు.
Errabelli Dayakar rao | రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం నాయకత్వంలో కుల సంఘాలు
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే ఎస్టీలకు రిజర్వేషన్లు లభించాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని, ఇతర పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పంచాయత్రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన�
రాష్ట్రంలో మరో కొత్త మండలం మనుగడలోకి రానున్నది. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడిన సాలూరా మండల తాసిల్దార్ కార్యాలయాన్ని ఈ నెల 9న ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తి వేసేందుకు కుట్ర పన్నుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ అంబేద్కర్ జంక్షన్లో మంగళవార�
Minister Errabelli Dayakar Rao | కల్లాలు కట్టారని రూ.150కోట్లు ఖర్చు చేశారని తెలంగాణకు రావాల్సిన రూ.703కోట్ల ఉపాధి హామీ నిధులను కేంద్రం నిలిపివేసిందని, రైతుల కోసం కల్లాలు కట్టడం తప్పా ? మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డార�
minister errabelli dayakar rao | తెలంగాణ రాత మార్చిన విధాత కేసీఆర్ అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. దీక్షా దివస్ను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటాలన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి రా