Errabelli Dayakar rao | సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతి రావు పూలే కలలను సాకారం చేసేలా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీసీల విద్యకు, ఉపాధికి పెద్దపీట వేశారని
మరింకెందుకు ఆలస్యం..? మన హనుమకొండలో నేటి నుంచి రెండు రోజుల పాటు నిర్వహించే ప్రాపర్టీ షోకు రండి.. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘టీ న్యూస్' సంయుక్తంగా ఆది, సోమవారాల్లో నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ల
Minister Errabelli Dayakar Rao | పాలకుర్తి నియోజకవర్గంలోని కోలన్పల్లి, మల్లంపల్లిలో జేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టును 15 సం�
Errabelli Dayaker rao | స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అందించే రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆయన స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణలో
ప్రజానాయకుడికి అలుపూ అలసట ఉండదు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే ప్రజాప్రతినిధికి నిత్యం అదే యాస.. ధ్యాస. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభివృద్ధికి, సంక్షేమానికి పెట్టింది పేరు.
Errabelli Dayakar rao | మునుగోడు ఉపఎన్నికల్లో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి
Errabelli Dayakar rao | ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో చేపల పెంపకం పరిశ్రమగా
రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీలకు కేంద్రం రెండు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం పట్ల రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడంతోపాటు వారిని వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్ర�
పేదలకు ఆహార భద్రత కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.
Minister Errabelli Dayakar Rao | బాలల భవిష్యత్కు సీఎం కేసీఆర్ బంగారు బాటలు వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బా స్కూల్తో పాటు