కాకతీయులు కట్టించి న శివాలయ పునఃప్రతిష్టాపనను ఈనెల 26 నుంచి 28 వరకు వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
minister errabelli dayakar rao | కాకతీయులు కట్టించిన గుడిని పునః ప్రతిష్టాపన చేసి మన చరిత్రను కాపాడే పవిత్ర కార్యాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో �
Errabelli Dayakar rao | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలోని దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
రాష్ట్రంలోని పేద ప్రజలందరి కష్టనష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలుసని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
Kanti Velugu | రాష్ట్రవ్యాప్తంగా రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్లోని అమీర్పేటలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి మంత్రి హరీశ్ రావు కంటివెలుగు శిబిరాన్ని
సీఎం కేసీఆర్ సుభిక్షమైన పాలనలో రైతాంగంతో పాటు పేద, బడుగు బలహీన వర్గాలు, వివిధ కులవృత్తిదారులు సంతోషంగా ఉన్నారని, ఈ సారి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు 25 స్థానాలు సైతం దక్కవని తాను చేసిన వ్యాఖ్య�
BRS meeting | బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖమ్మం సభకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దేశంకోసం, భారత దేశ బాగు కోసం ఖమ్మంలో సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న భారత రాష్ట్ర సమితి తొలి
BRS Meeting | బీఆర్ఎస్ సభకు ఖమ్మం ముస్తాబైంది. నగరం మొత్తం గులాబీ మయమైంది. ఎటుచూసినా బీఆర్ఎస్ జెండాలు, సీఎం కేసీఆర్తోపాటు పలవురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతల హోర్డింగ్లు, కటౌట్లు
BRS | ఉద్యమాల గుమ్మం.. ఖమ్మం గడ్డ నుంచి జాతిహితం కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు. బీఆర్ఎస్ పొలికేక దేశం నలుమూలలను తాకనున్నది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కనువిప్పు కలిగేలా.., తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కనీవినీ ఎరుగని రీతిలో జనాన్ని తరలించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ
ఖమ్మంలో ఈ నెల 18న జరుగునున్న బీఆర్ఎస్ సభ చరిత్రాత్మకం కానున్నదని, ఈ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బీఆర్ఎస్ సత్తా చాటాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�