Minister Errabelli Dayakar Rao | కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం, గౌరవం దక్కిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కృషి ఫలించింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంతోపాటు పరిసర గ్రామాలైన వల్మీడి, బమ్మె�
ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్రెడ్డిలు తుపాకీ రాముళ్ల మాట్లాడుతున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహ
మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, స్త్రీనిధి సహకారంతో రాష్ట్రంలోనే తొలిసారిగా పాలకుర్తి
Minister Dayakar Rao | మహా శివరాత్రి ఏర్పాట్లపై పాలకుర్తిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కింగ్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఆరు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది.
రాష్ట్రంలో కొత్తగా ఆరు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. శుక్రవారం సవరణ బిల్లును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అసెంబ
ప్రగతిభవన్ను నక్సలైట్లు గ్రేనెడ్లతో పేల్చివేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి
ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేవలం ఆసరా పింఛన్ల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.971 కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు.
పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రంలోని గిరిజన తండాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాయని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్రెడ్డి అన్నారు.