శరవేగంగా పెరుగుతున్న డిజిటలైజేషన్తో భారత్లో డాటా స్టోరేజీకి విపరీతమైన డిమాండ్ నెలకొన్నది. దేశ, విదేశీ కంపెనీలు డాటా సెంటర్ల కోసం అత్యంత అనుకూలమైన ప్రాంతాలను ఎంచుకుంటున్నాయి.
అభివృద్ధి చెందుతున్న కొత్త టెక్నాలజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంతో ప్రత్యేకమైంది. ప్రతి రంగంలోనూ ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. తాజాగా ఐటీ కంపెనీలు ఏఐ టెక్నాలజీ ఉత్పాదక రంగానికి అవసరమ�
తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించినప్పటి నుంచి పారిశ్రామిక పెట్టుబడుల్లో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రగామిగా నిలుస్తూ వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి క్యూ కడుతున్నాయి.
టెక్ కంపెనీల్లో మాస్ లేఆఫ్స్ (Mass Layoffs) గుబులు కొనసాగుతోంది. గత ఏడాది 1056 కంపెనీలు దాదాపు 1.64 లక్షల మంది ఉద్యోగులను తొలగించగా 2023లో కేవలం ఐదు నెలల్లోనే ఈ సంఖ్య దాటి పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.
ఒప్పందాన్ని ఉల్లంఘించి మైక్రోసాఫ్ట్ తమ డాటాను వినియోగిస్తున్నదని ఆరోపిస్తూ ట్విట్టర్ ఆ కంపెనీకి లేఖ రాసింది. ట్విట్టర్ అధిపతి ఎలాన్మస్క్ వ్యక్తిగత న్యాయవాది అలెక్స్ స్పైరో ఈ మేరకు మైక్రోసాఫ్ట్
దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 క�
Microsoft | టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది తన ఫుల్ టైం ఉద్యోగుల వేతనాలు పెంచడం లేదు. బోనస్ బడ్జెట్ లోనూ కోత విధిస్తున్నట్లు ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ ఈ-మెయిల్ లో సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నట్లు తెలుస్త�