Microsoft | యూజర్లు ఒకటికంటే ఎక్కువ ప్రశ్నలు వేయడంతో మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్ బోట్ కన్ఫ్యూజ్ అవుతున్నది. దీంతో బింగ్ చాట్ బోట్-ప్రశ్నలపై మైక్రోసాఫ్ట్ పరిమితులు విధించింది.
Bing ChatGPT, | కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే చాట్బాట్లు మన జీవితాలను స్వాధీనం చేసుకొన్నాయి. చాలామంది ఉద్యోగులు తమ పని పూర్తిచేసేందుకు ఈ టెక్నాలజీని వాడుతున్నారు. పిల్లలు అసైన్మెంట్లు, హోంవర్క్లు పూర్తి చేసేందు�
Microsoft | ఇంటర్నెట్ ప్రపంచంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన బ్రౌజింగ్ యాప్ ‘ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్' శకం ముగిసింది. 1995లో ప్రారంభమై 28 ఏండ్లుగా సేవలందిస్తున్న ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇకపై మనకు కనిపించదు.
కొలువుల కోతకు తెగబడిన మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం హోలోలెన్స్, సర్ఫేస్, ఎక్స్బాక్స్ వంటి హార్డ్వేర్ డివిజన్లను టార్గెట్ చేస్తోందని బ్లూమ్బర్గ్ వెల్లడించింది.
మైక్రోసాఫ్ట్ చాట్జీపీటీ అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్కు ఈ ఫీవరే పట్టుకొన్నది. సాధారణ సమస్యలే కాదు.. జీవిత సమస్యలకూ ఓ పరిష్కారం ఉన్నదని చెప్తూ భగవద్గీత జీపీటీని అందుబాటులోకి తీసుకొచ్చాడో బెంగళూరు సా
ఆర్థిక మాంద్యం భయాల నడుమ బహుళజాతి కార్పొరేట్ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటాలు ఇప్పటికే చాలా మందిని తొలగించగా....
సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. మరింత మందిని వదిలించు�
అమెరికా అదో అగ్రరాజ్యం.. యువతకు అదో కలల సౌధం.. ఒక్కసారి వెళ్తే చాలు తమ జీవితాలకు తిరుగుండదనే నమ్మకం.. అక్కడ ఉద్యోగం, జీతం స్టేటస్ సింబల్.. ఇది యువతీ యువకులే కాదు, తల్లిదండ్రులందరూ చెప్పే మాటా ఇదే
టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ రెండూ కలిపి గత వారం ప్రపంచవ్యాప్తంగా 22,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా తాజాగా మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫాం స్పాటిఫై పలువురు ఉద్యోగులను సాగనంపేందు
ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రముఖ టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఒక్కో కంపెనీ ఉద్యోగులను
టెక్ కంపెనీల్లో కొత్త ఏడాదిలోనూ ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా లాంటి పెద్ద టెక్ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగ�
డాటా లోకలైజేషన్తో దేశంలో డాటా సెంటర్ల ఏర్పాటు ఊపందుకుంటున్నది. అయితే ఈ డాటా సెంటర్ల ఏర్పాటుకు ఇప్పుడు హైదరాబాద్ చిరునామాగా నిలుస్తున్నది. తాజాగా గ్లోబల్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రాష్ట్ర�