Microsoft | హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నది. రూ.16వేలకోట్లతో మరో మూడు డేటా కేంద్రాలను ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. దావోస్లో ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ఈ విషయా
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ డార్విన్ బాక్స్లో గ్లోబల్ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. మానవ వనరుల విభాగంలో సాఫ్ట్వేర్ కంపెనీగా ప్రపంచవ్యాప్తంగా డార్వ
Microsoft | ప్రపంచంలోనే నంబర్వన్ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ (Microsoft) వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం లేదా 11 వేల మందిపై
KTR meets Satya Nadella మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. ఇద్దరు హైదరాబాదీలు కలవడం శుభదినం అవుతుందని మంత్రి కే
పాత విండోస్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్కు సపోర్టును నిలిపివేయనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. విండోస్ 7, విండోస్ 8.1 వెర్షన్లను వాడుతున్న యూజర్లు వెంటనే అప్గ్రేడ్ చేసుకోవాలని సూచించింది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థులకు ఈ ఏడాది ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2022 ప్లేస్మెంట్ డ్రైవ్లో ఇప్పటివరకు 32 మంది విద్యార్థులు రూ.కోటి కంటే అధిక వార్
దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో.. అగ్గువ ధరకే ఓ బడ్జెట్ ల్యాప్టాప్ను మార్కెట్లోకి తేనున్నది. 4జీ సిమ్ కార్డుతో రానున్న ఈ ల్యాప్టాప్ ధర రూ.15,000 (184 డాలర్లు). ఇప్పటికే ఖరీదైన స్మార్ట్ఫోన్ల మార్కె