దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో.. అగ్గువ ధరకే ఓ బడ్జెట్ ల్యాప్టాప్ను మార్కెట్లోకి తేనున్నది. 4జీ సిమ్ కార్డుతో రానున్న ఈ ల్యాప్టాప్ ధర రూ.15,000 (184 డాలర్లు). ఇప్పటికే ఖరీదైన స్మార్ట్ఫోన్ల మార్కె
వాషింగ్టన్: అమెరికా టెకీ సంస్థ మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్లో విండోస్ 11ను రిలీజ్ చేయనున్నది. 22హెచ్2 వర్షెన్ను సెప్టెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు. 22హెచ్2 రిలీజ్ �
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో 200 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కంపెనీలో వేరే పొజిషన్ను చూసుకోవాలని లేదా పరిహార ప్యాకేజ్ అందుకోవాలని మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు తేల్చిచెప్పినట్�
కొత్త ఉత్సాహం.. కొంగొత్త ఉత్తేజం. ఈ ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణ సాధించిన ఘన విజయాలను చూస్తుంటే ఒళ్లు పులకరిస్తున్నది. ఆర్థికవృద్ధి, తలసరి ఆదాయం పెరుగుదల, పారిశ్రామిక, ఐటీ రంగాల ప్రగతి… ఇలా అనేక రంగాల్లో త�
ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు తాకింది. సత్య నాదెళ్ళ నాయకత్వంలో నడుస్తున్న మైక్రోసాఫ్ట్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
పరిమిత విస్తీర్ణంలోనే కార్యాలయాలు కరోనా నేపథ్యంలో మారుతున్న పరిస్థితులు హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఐటీ కంపెనీల్లో హైబ్రిడ్ వర్కింగ్ విధానానికే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. కరోన
వినియోగం తగ్గడంతో మైక్రోసాఫ్ట్ నిర్ణయం 27 ఏండ్లపాటు సేవలను అందించిన బ్రౌజర్ వాషింగ్టన్, జూన్ 13: 27 ఏండ్లపాటు నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలను అందించిన వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ (ఐఈ) బుధవా�
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు తీపికబురు అందింది. గ్రేట్ రిజిగ్నేషన్కు అడ్డుకట్ట వేసేందుకు టెకీల వేతనాలను రెట్టింపు చేసేందుకు సన్నద్ధమైంది. ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచుతున్నామ�