ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థులకు ఈ ఏడాది ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2022 ప్లేస్మెంట్ డ్రైవ్లో ఇప్పటివరకు 32 మంది విద్యార్థులు రూ.కోటి కంటే అధిక వార్
దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో.. అగ్గువ ధరకే ఓ బడ్జెట్ ల్యాప్టాప్ను మార్కెట్లోకి తేనున్నది. 4జీ సిమ్ కార్డుతో రానున్న ఈ ల్యాప్టాప్ ధర రూ.15,000 (184 డాలర్లు). ఇప్పటికే ఖరీదైన స్మార్ట్ఫోన్ల మార్కె
వాషింగ్టన్: అమెరికా టెకీ సంస్థ మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్లో విండోస్ 11ను రిలీజ్ చేయనున్నది. 22హెచ్2 వర్షెన్ను సెప్టెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు. 22హెచ్2 రిలీజ్ �
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో 200 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కంపెనీలో వేరే పొజిషన్ను చూసుకోవాలని లేదా పరిహార ప్యాకేజ్ అందుకోవాలని మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు తేల్చిచెప్పినట్�
కొత్త ఉత్సాహం.. కొంగొత్త ఉత్తేజం. ఈ ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణ సాధించిన ఘన విజయాలను చూస్తుంటే ఒళ్లు పులకరిస్తున్నది. ఆర్థికవృద్ధి, తలసరి ఆదాయం పెరుగుదల, పారిశ్రామిక, ఐటీ రంగాల ప్రగతి… ఇలా అనేక రంగాల్లో త�
ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు తాకింది. సత్య నాదెళ్ళ నాయకత్వంలో నడుస్తున్న మైక్రోసాఫ్ట్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.