KTR meets Satya Nadella మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. ఇద్దరు హైదరాబాదీలు కలవడం శుభదినం అవుతుందని మంత్రి కే
పాత విండోస్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్కు సపోర్టును నిలిపివేయనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. విండోస్ 7, విండోస్ 8.1 వెర్షన్లను వాడుతున్న యూజర్లు వెంటనే అప్గ్రేడ్ చేసుకోవాలని సూచించింది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థులకు ఈ ఏడాది ఇంటర్నేషనల్ జాబ్ ఆఫర్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2022 ప్లేస్మెంట్ డ్రైవ్లో ఇప్పటివరకు 32 మంది విద్యార్థులు రూ.కోటి కంటే అధిక వార్
దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో.. అగ్గువ ధరకే ఓ బడ్జెట్ ల్యాప్టాప్ను మార్కెట్లోకి తేనున్నది. 4జీ సిమ్ కార్డుతో రానున్న ఈ ల్యాప్టాప్ ధర రూ.15,000 (184 డాలర్లు). ఇప్పటికే ఖరీదైన స్మార్ట్ఫోన్ల మార్కె
వాషింగ్టన్: అమెరికా టెకీ సంస్థ మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్లో విండోస్ 11ను రిలీజ్ చేయనున్నది. 22హెచ్2 వర్షెన్ను సెప్టెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు. 22హెచ్2 రిలీజ్ �
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో 200 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. కంపెనీలో వేరే పొజిషన్ను చూసుకోవాలని లేదా పరిహార ప్యాకేజ్ అందుకోవాలని మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు తేల్చిచెప్పినట్�