మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) కన్ను మూశారు. పుట్టుకతోనే మెదడు, కండరాలకు సంబంధించిన ‘సెరెబ్రల్ పాల్సీ’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో అమెరికా కాలమా�
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంలో సీహెచ్ విద్యాసాగర్రావు అమీర్పేట, ఫిబ్రవరి 21: తెలుగును విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రస్తుత తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ తెలుగు వర్సిటీగా అభివృద్ధి చేయాలని మహారాష్�
హైదరాబాద్ : ప్రముఖ టెక్ జగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ ఆండ్రాయిడ్ కోసం విండోస్11 యాప్ ను విడుదల చేసింది. కొత్త విండోస్ 11 అప్డేట్ వినియోగదారులు తమ కంప్యూటర్లలో అమెజాన్ యాప్స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యాప్లను ఇ�
డీల్ విలువ 5 లక్షల కోట్లు న్యూయార్క్, జనవరి 18: ప్రపంచవ్యాప్తంగా బహుళప్రాచుర్యం పొందిన ‘క్యాండీ క్రష్’ వీడియోగేమ్ను రూపొందించిన యాక్టివిజన్ బిజార్డ్ సంస్థను ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 68.7 బిలియన్ �
మైక్రోసాఫ్ట్దీ అదే బాట: సత్య నాదెళ్ల న్యూఢిల్లీ, జనవరి 11: మెటావర్స్దే భవిష్యత్తు అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. అందుకే మైక్రోసాఫ్ట్ సైతం దీనిపై దృష్టి సారించిందని చెప్పారు. ఇప్పటికే మెట
న్యూఢిల్లీ: ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఫిన్టెక్ సంస్థ గ్రోవ్లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తున్నది. ఇన్వెస్టర్తోపాటు కంపెనీ సల
Bully boy app | ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకొని యాప్ల ద్వారా వికృత చర్యలకు పాల్పడుతున్న వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. మహిళల ఫొటోలు అప్లోడ్ చేసి.. అమ్మకానికి ఉన్నారంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తున్న ‘బుల్లీ బా�
ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్.. త్వరలో కమర్షియల్ స్పేస్లో 10 కోట్ల చదరపు అడుగుల క్లబ్లోకి నగరం హైదరాబాద్, డిసెంబర్ 24: ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ మళ్లీ ఊపందుకుంట�
సీఈవోగా నియమితులైన ఆనంద్ ఈశ్వరన్ న్యూఢిల్లీ: అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహించే భారతీయుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. తాజాగా గ్లోబల్ ఐటీ సంస్థ, డాటా మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ వీయమ్ సాఫ్ట్
Windows 11 : విండోస్ 11 అత్యంత సురక్షితమైనవని మైక్రోసాఫ్ట్ కంపెనీ పేర్కొన్నది. సాధారణ వినియోగదారులు విండోస్ 11 తో సరికొత్త అనుభూతితో పనిచేస్తారు. రిఫ్రెష్ డిజైన్,..