మైక్రోసాఫ్ట్దీ అదే బాట: సత్య నాదెళ్ల న్యూఢిల్లీ, జనవరి 11: మెటావర్స్దే భవిష్యత్తు అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. అందుకే మైక్రోసాఫ్ట్ సైతం దీనిపై దృష్టి సారించిందని చెప్పారు. ఇప్పటికే మెట
న్యూఢిల్లీ: ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఫిన్టెక్ సంస్థ గ్రోవ్లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తున్నది. ఇన్వెస్టర్తోపాటు కంపెనీ సల
Bully boy app | ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకొని యాప్ల ద్వారా వికృత చర్యలకు పాల్పడుతున్న వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. మహిళల ఫొటోలు అప్లోడ్ చేసి.. అమ్మకానికి ఉన్నారంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తున్న ‘బుల్లీ బా�
ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్.. త్వరలో కమర్షియల్ స్పేస్లో 10 కోట్ల చదరపు అడుగుల క్లబ్లోకి నగరం హైదరాబాద్, డిసెంబర్ 24: ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ మళ్లీ ఊపందుకుంట�
సీఈవోగా నియమితులైన ఆనంద్ ఈశ్వరన్ న్యూఢిల్లీ: అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహించే భారతీయుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. తాజాగా గ్లోబల్ ఐటీ సంస్థ, డాటా మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ వీయమ్ సాఫ్ట్
Windows 11 : విండోస్ 11 అత్యంత సురక్షితమైనవని మైక్రోసాఫ్ట్ కంపెనీ పేర్కొన్నది. సాధారణ వినియోగదారులు విండోస్ 11 తో సరికొత్త అనుభూతితో పనిచేస్తారు. రిఫ్రెష్ డిజైన్,..
15 వేల కోట్లతో ఏర్పాటుకు ప్రయత్నాలు తుది దశలో చర్చలు.. త్వరలో ప్రకటన హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్లో మరో భారీ పెట్టుబడికి సిద్ధమైనట్టు సమాచారం.
కొవిడ్ నేపథ్యంలో ఒక్కొక్కరికి రూ.1.12 లక్షలు శాన్ఫ్రాన్సిస్కో, జూలై 9: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులందరికీ భారీ బోనస్ ప్రకటించింది. కొవిడ్ సంక్షోభం నెలకొన్న ఆర్థిక సంవత్సరంలో సవాళ్ల