Microsoft India COO Irina Ghose | ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ ఇండియా కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ)గా నియమితురాలైన ఇరినా ఘోస్ అచ్చమైన కెరీర్ మహిళ. రెండు దశాబ్దాల నుంచీ ఆమెకు మైక్రో సాఫ్ట్తో అనుబంధ�
ఉక్రెయిన్పై దురాక్రమణకు దిగిన రష్యా.. సైన్యంతోనే కాకుండా పలు దేశాలపై సైబర్ దాడులకు కూడా తెగబడిందట. ఈ విషయాన్ని ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్, అమెరికా లక్ష�
రూ.1.50 కోట్ల వరకూ ఆఫర్ న్యూఢిల్లీ, మార్చి 26: దిగ్గజ టెక్నాలజీ సంస్థ యాపిల్ తన సిబ్బందిలో కొంతమందికి భారీ బోనస్లు ప్రకటించింది. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్నాలజీ కంపెనీల నుంచి నిపుణుల కోసం పోటీ ప�
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. దేశంలో తమ అతిపెద్ద డాటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నది. భారత్లో సంస్థకిది నాల్గో డాటా సెంటర్ అవగా, దీనిపై రూ.15,000 కోట్లకుపైగా పెట్టుబడులను పెట్టన�
హైదరాబాద్: దిగ్గజ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ .. సుమారు 15వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుతం ఇండియాలో పూణె, ముంబై, చెన్నై నగరాల్లో ఉన్న
నేరుగా ట్రేడింగ్ చేసే అవకాశం ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ప్రారంభం గూగుల్, నెట్ఫ్లిక్స్, అమెజాన్, యాపిల్, టెస్లా, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, వాల్మార్ట్ లాంటి షేర్లలో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా?.. అయ�
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల(26) కన్ను మూశారు. పుట్టుకతోనే మెదడు, కండరాలకు సంబంధించిన ‘సెరెబ్రల్ పాల్సీ’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో అమెరికా కాలమా�
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంలో సీహెచ్ విద్యాసాగర్రావు అమీర్పేట, ఫిబ్రవరి 21: తెలుగును విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రస్తుత తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ తెలుగు వర్సిటీగా అభివృద్ధి చేయాలని మహారాష్�
హైదరాబాద్ : ప్రముఖ టెక్ జగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ ఆండ్రాయిడ్ కోసం విండోస్11 యాప్ ను విడుదల చేసింది. కొత్త విండోస్ 11 అప్డేట్ వినియోగదారులు తమ కంప్యూటర్లలో అమెజాన్ యాప్స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యాప్లను ఇ�
డీల్ విలువ 5 లక్షల కోట్లు న్యూయార్క్, జనవరి 18: ప్రపంచవ్యాప్తంగా బహుళప్రాచుర్యం పొందిన ‘క్యాండీ క్రష్’ వీడియోగేమ్ను రూపొందించిన యాక్టివిజన్ బిజార్డ్ సంస్థను ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 68.7 బిలియన్ �
మైక్రోసాఫ్ట్దీ అదే బాట: సత్య నాదెళ్ల న్యూఢిల్లీ, జనవరి 11: మెటావర్స్దే భవిష్యత్తు అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. అందుకే మైక్రోసాఫ్ట్ సైతం దీనిపై దృష్టి సారించిందని చెప్పారు. ఇప్పటికే మెట
న్యూఢిల్లీ: ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఫిన్టెక్ సంస్థ గ్రోవ్లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తున్నది. ఇన్వెస్టర్తోపాటు కంపెనీ సల