15 వేల కోట్లతో ఏర్పాటుకు ప్రయత్నాలు తుది దశలో చర్చలు.. త్వరలో ప్రకటన హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్లో మరో భారీ పెట్టుబడికి సిద్ధమైనట్టు సమాచారం.
కొవిడ్ నేపథ్యంలో ఒక్కొక్కరికి రూ.1.12 లక్షలు శాన్ఫ్రాన్సిస్కో, జూలై 9: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులందరికీ భారీ బోనస్ ప్రకటించింది. కొవిడ్ సంక్షోభం నెలకొన్న ఆర్థిక సంవత్సరంలో సవాళ్ల
ప్లేస్మెంట్లో జేఎన్టీయూ విద్యార్థుల సత్తా ప్రముఖ కంపెనీల్లో భారీగా ఉద్యోగాలు 300 మంది విద్యార్థులకు పైగా ప్లేస్మెంట్ కల్పించిన సాఫ్ట్వేర్, డొమైన్, ఫార్మా కంపెనీలు హైదరాబాద్ సిటీబ్యూరో, జులై 1 (నమ�
దేశంలో అత్యంత ఆకర్షణీయ ఎంప్లాయర్ బ్రాండ్: రాండ్స్టడ్ సర్వే న్యూఢిల్లీ, జూన్ 29: దేశంలో అత్యంత ‘ఆకర్షణీయ ఉద్యోగ సంస్థ బ్రాండ్’గా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇండియా నిలిచింది. ఆ తర్వాత అమెజాన్ ఇండియా
ఢిల్లీ, జూన్ 25: 25ఏండ్లుగా మైక్రోసాఫ్ట్ ద్వారా నెటిజన్లకు సేవలు అందిస్తున్న ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ ఇక క్లోజ్ కానుంది. వచ్చే ఏడాది జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సేవలను నిలిపివేస్త�
ముంబై, జూన్ 23: తెలుగుతేజం సత్య నాదెళ్ల సారథ్యం వహిస్తున్న ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ తొలిసారిగా 2 ట్రిలియన్ డాలర్లు దాటింది. ప్రపంచంలో యాపిల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో కంపెనీ ఇదే. తాజాగ
సీఈవో అంటే.. బాధ్యతలు ఇలా.. |
ఒక కార్పొరేట్ సంస్థ సీఈవో అంటే అత్యున్నత అధికారి.. కార్పొరేట్ ఆపరేషన్లు, బోర్డుకు సంధానకర్త.. చైర్మన్ అంటే సంస్థ ...
మైక్రోసాఫ్ట్ సీఈవో కం చైర్మన్.. బిల్గేట్స్ తర్వాత సత్య నాదెళ్లనే..!
మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఉన్న సత్య నాదెళ్లను సీఈవో కం చైర్మన్గా నియమిస్తూ సంస్థ ....