స్వరాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా దేశ, విదేశీ పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. ఫలితంగా జిల్లా ఉపాధి హబ్గా అవతరించింది. ఔటర్ చుట్టూ అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల కల్పనతో పారిశ్రామిక ప్రగతి ఎల్లలు లేక�
Campus Placements | మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో సీఎస్సీ ఇంజినీరింగ్లో నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని.. బుధవారం కాలేజీలో నిర్వహించిన ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలో ఏకంగా 52 లక్షల �
Hyderabad | మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ప్రపంచ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ.. హైదరాబాద్లో తమ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ లేదా క్యాపబులిటీ సెంటర్)ను ఏర్పాటు చేసింది.
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో కీలక నాయకత్వ మార్పులు జరిగాయి. ఈ క్రమంలోనే మరో భారతీయునికి సంస్థలో ఉన్నత స్థానం లభించింది. మైక్రోసాఫ్ట్ కార్పొరేట్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ (సీపీవో)గా పవన్�
మైక్రోసాఫ్ట్ (Microsoft) చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ పనోస్ పనయ్ రెండు దశాబ్ధాల సేవల అనంతరం కంపెనీని వీడుతున్నారు. విండోస్ డెవలప్మెంట్ చీఫ్గా పనిచేస్తున్న పనయ్ మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలగుతున్నట్ట�
‘ప్రపంచంలో ఉత్తమమైన కంపెనీలు 2023’ టాప్ 100 జాబితాలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్థానం సంపాదించింది. టైమ్ పత్రిక రూపాందించిన ఈ జాబితాలో చోటుచేసుకున్న భారతీయ కంపెనీ ఇదొక్కటే కావడం గమనార్హం.
‘వర్డ్ప్యాడ్'కు ముగింపు పలకబోతున్నట్టు మైక్రోసాఫ్ట్ తాజాగా వెల్లడించింది. విండోస్ 95తో పరిచయమైన ‘వర్డ్ప్యాడ్' గత 30 ఏండ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆదరణ చూరగొన్నది. డాక్యుమెంట్ రైటింగ్లో దీన�
తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎన్నో పోరాటాలు, నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొని యువతలో ధైర్యాన్ని నింపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడారు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర సమ�
మైక్రోసాఫ్ట్ ఇండియా (Microsoft) కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్గా పునీత్ చందోక్ నియమితులయ్యారు. చందోక్ భారత్తో పాటు దక్షిణాసియాలో కంపెనీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు
Meta AI - Lama-2 | మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ బుధవారం న్యూ జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫామ్ ‘లామా-2’ ప్రారంభించింది.
శరవేగంగా పెరుగుతున్న డిజిటలైజేషన్తో భారత్లో డాటా స్టోరేజీకి విపరీతమైన డిమాండ్ నెలకొన్నది. దేశ, విదేశీ కంపెనీలు డాటా సెంటర్ల కోసం అత్యంత అనుకూలమైన ప్రాంతాలను ఎంచుకుంటున్నాయి.
అభివృద్ధి చెందుతున్న కొత్త టెక్నాలజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంతో ప్రత్యేకమైంది. ప్రతి రంగంలోనూ ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. తాజాగా ఐటీ కంపెనీలు ఏఐ టెక్నాలజీ ఉత్పాదక రంగానికి అవసరమ�