Steve Ballmer: మైక్రోసాఫ్ట్ ఉద్యోగి స్టీవ్ బాల్మర్.. ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను దాటేశాడు. మైక్రోసాఫ్ట్లో మాజీ సీఈవోగా చేసిన బాల్మర్ ఇప్పుడు ప్రపంచంలో ఆరవ సంపన్నుడ�
కృత్రిమ మేధ(ఏఐ) నైపుణ్యాలు, అవగాహన ఉన్న వారికే ఉద్యోగ, కెరీర్ అవకాశాల్లో కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయని మైక్రోసాఫ్ట్, లింక్డ్ఇన్ తాజా అధ్యయనం వెల్లడించింది.
ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా మళ్లీ యాపిల్ అవతరించింది. ఇప్పటి వరకు తొలి స్థానంలో కదలాడిన మైక్రోసాఫ్ట్ను అధిగమించి యాపిల్ తిరిగి తొలి స్థానాన్ని దక్కించుకున్నది. అంతర్జాతీయంగా ఐఫోన్ల అమ్మకాలు భ�
తమ వినియోగదారులకు వాట్సాప్ ద్వారా ఓటీపీలు పంపించే విధానాన్ని అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా టెక్ కంపెనీలు క్రమంగా విరమించుకుంటున్నాయి. మళ్లీ పాత పద్ధతిలోనే ఎస్ఎంఎస్ల ద్వారా ఓటీపీలను పంప
Satya Nadella | మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల, ఆ కంపెనీ యాజమాన్యంలోని లింక్డ్ఇన్ ఇండియాలతోపాటు మరో ఎనిమిది మందికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం జరిమానా విధించింది.
Microsoft Copilot+ PCs | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోసం మైక్రోసాఫ్ట్ కొత్తగా కోపైలట్+ పీసీలను ఆవిష్కరించింది. వివిధ సంస్థల సహకారంతో వస్తున్న ఈ పర్సనల్ కంప్యూటర్లు వచ్చేనెల 18 నుంచి అందుబాటులో ఉంటాయి.
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్..హైదరాబాద్లో డాటా సెంటర్ను నెలకొల్పడానికి సిద్ధమైంది. ఇందుకోసం 48 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. ఒప్పందం విలువ రూ.267 కోట్లని పేర్కొంది. హైద
Cognizant - Microsoft | అమెరికా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్.. జనరేటివ్ ఏఐ, కోపైలట్స్ టూల్స్ అభివృద్ధిపై మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్తో భాగస్వామ్యాన్ని విస్తరిస్తామని తెలిపింది.
Microsoft: భారత్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రాగన్ దేశం లోక్సభ ఎన్నికలపై ప్�
భారత్లో జరుగనున్న లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత కంటెంట్ను వినియోగించే అవకాశం ఉన్నదని మైక్రోసాఫ్ట్ శుక్రవారం విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది.
ప్రపంచ టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ (చాట్ జీపీటీ సృష్టికర్త) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో భారీ ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాయి.