Satya Nadella | మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల, ఆ కంపెనీ యాజమాన్యంలోని లింక్డ్ఇన్ ఇండియాలతోపాటు మరో ఎనిమిది మందికి కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం జరిమానా విధించింది.
Microsoft Copilot+ PCs | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోసం మైక్రోసాఫ్ట్ కొత్తగా కోపైలట్+ పీసీలను ఆవిష్కరించింది. వివిధ సంస్థల సహకారంతో వస్తున్న ఈ పర్సనల్ కంప్యూటర్లు వచ్చేనెల 18 నుంచి అందుబాటులో ఉంటాయి.
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్..హైదరాబాద్లో డాటా సెంటర్ను నెలకొల్పడానికి సిద్ధమైంది. ఇందుకోసం 48 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. ఒప్పందం విలువ రూ.267 కోట్లని పేర్కొంది. హైద
Cognizant - Microsoft | అమెరికా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్.. జనరేటివ్ ఏఐ, కోపైలట్స్ టూల్స్ అభివృద్ధిపై మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్తో భాగస్వామ్యాన్ని విస్తరిస్తామని తెలిపింది.
Microsoft: భారత్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రాగన్ దేశం లోక్సభ ఎన్నికలపై ప్�
భారత్లో జరుగనున్న లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత కంటెంట్ను వినియోగించే అవకాశం ఉన్నదని మైక్రోసాఫ్ట్ శుక్రవారం విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది.
ప్రపంచ టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ (చాట్ జీపీటీ సృష్టికర్త) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో భారీ ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాయి.
Modi-Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రధాని మోదీ చర్చలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నివాసంలో ఆ చర్చా కార్యక్రమం జరిగింది. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నుంచి డిజిటల్
Pavan Davuluri | ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, సర్ఫేస్ విభాగాలకు కొత్త చీఫ్గా ఐఐటీ మద్రాస్కు చెందిన పవన్ దావులూరి నియామకమయ్యారు. గతంలో ఈ విభాగానికి నేతృత్వంలో వహించిన పనోస�
మైక్రోసాఫ్ట్ కన్జ్యూమర్ కృత్రిమ మేధస్సు వ్యాపార అధిపతిగా ముస్తఫా సులేమాన్ నియమితులయ్యారు. టెక్నాలజీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన కృత్రిమ మేధస్సుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెలకొన్నది.
Bill Gates | సరిగ్గా 25 ఏండ్ల క్రితం 1998లో తాను ప్రారంభించిన హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ని సంస్థ అధినేత బిల్ గేట్స్ బుధవారం ఉదయం సందర్శించారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ర
ప్రస్తుతేడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 75 వేల మంది డెవలపర్లకు నైపుణ్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్ల ప్రకటించారు. ఇందుకోసం గతంలో ప్రకటించిన మైక్రోసాఫ్ట్ కోడ్ వితౌట్ బారి�