భారత్లో జరుగనున్న లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత కంటెంట్ను వినియోగించే అవకాశం ఉన్నదని మైక్రోసాఫ్ట్ శుక్రవారం విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది.
ప్రపంచ టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ (చాట్ జీపీటీ సృష్టికర్త) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మరో భారీ ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాయి.
Modi-Bill Gates: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రధాని మోదీ చర్చలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నివాసంలో ఆ చర్చా కార్యక్రమం జరిగింది. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నుంచి డిజిటల్
Pavan Davuluri | ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, సర్ఫేస్ విభాగాలకు కొత్త చీఫ్గా ఐఐటీ మద్రాస్కు చెందిన పవన్ దావులూరి నియామకమయ్యారు. గతంలో ఈ విభాగానికి నేతృత్వంలో వహించిన పనోస�
మైక్రోసాఫ్ట్ కన్జ్యూమర్ కృత్రిమ మేధస్సు వ్యాపార అధిపతిగా ముస్తఫా సులేమాన్ నియమితులయ్యారు. టెక్నాలజీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన కృత్రిమ మేధస్సుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెలకొన్నది.
Bill Gates | సరిగ్గా 25 ఏండ్ల క్రితం 1998లో తాను ప్రారంభించిన హైదరాబాద్లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ని సంస్థ అధినేత బిల్ గేట్స్ బుధవారం ఉదయం సందర్శించారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ర
ప్రస్తుతేడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 75 వేల మంది డెవలపర్లకు నైపుణ్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్ల ప్రకటించారు. ఇందుకోసం గతంలో ప్రకటించిన మైక్రోసాఫ్ట్ కోడ్ వితౌట్ బారి�
Big layoffs : కొత్త ఏడాదిలోనూ కొలువుల కోత కొనసాగుతున్నది. గూగుల్, మెటా, అమెజాన్ సహా పలు టెక్ దిగ్గజాలు తాజా లేఆఫ్స్ ప్రకటిస్తుండటంతో టెకీల్లో గుబులు రేగుతోంది. ఇక మైక్రోసాఫ్ట్ తాజా దశ లేఆఫ్స్ను ప్రక�
పనిచేసే విధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కరో నాతో వర్క్ ఫ్రమ్ హోం వచ్చింది. దానికి అలవాటుపడిన ఉద్యోగులు, తిరిగి ఆఫీసులకు వెళ్లి పనిచేయడానికి ఇష్టపడటంలేదు.
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్లో సుదీర్ఘకాలం కొనసాగిన వర్డ్ప్యాడ్ సేవల్ని నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ కంపెనీ వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందించినట్టు ‘విండో�