వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స కోసం వచ్చిన రోగి సహాయకులకు మాయమాటలు చెప్పి బంగారం, నగదును దోచుకుంటున్న మహిళతోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 6,60,000 విలువైన సొత్తును సీసీఎస్, మట్టె�
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మండలంలోని మచ్చాపురం శివారు నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ పవన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమారంలో శుక్రవారం జరిగింది. ఎస్సై రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తికి చెందిన వలుగుల సాహిత్య(17) భీమారంలోని ఓ ప్�
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం దవాఖానలో సేవలు అంతంత మాత్రంగా అందుతున్నాయని రోగులు వాపోతున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఎక్స్రే మిషన్ పనిచేయక వారం గడుస్తున్నా అధికారులు పట్టించుకోవ�
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగ తగిలి రైతు మృతి చెందిన ఘటన ములుగు మండలం పెగడపల్లి గ్రామంలో చోటుచేసుకొన్నది. వివరాల్లోకెళ్తే.. పెగడపల్లికి చెందిన రైతు మీనుగు సాంబయ్య (42) నీళ్లు పారించేంద
మతిస్థిమితం తప్పిన ఓ కొడుకు ఆగ్రహంతో ఊగిపోతూ కన్నతల్లినే రోకలిబండతో కొట్టిచంపాడు. అడ్డుగా వచ్చిన మరో మహిళపైనా దాడి చేయగా ఆమె చావు బతుకుల మధ్య దవాఖానలో కొట్టుమిట్టాడుతున్నది. భూపాలపల్లి జిల్లా రేగొండ మ�
ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వైద్యసేవల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. ఎంజీఎం దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆధ్వ�
Minister Konda Surekha | ఎంజీఎం హాస్పిటల్లో(MGM Hospital) రోగులకు మెరుగైన సేవలు అందించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) వైద్యులను ఆదేశించారు.
వరంగల్ ఎంజీఎం దవాఖానలో శుక్రవారం రాత్రి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ఆర్ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న బొజ్జ భిక్షపతి(45) మృతి చెందినట్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
కొవిడ్ కొత్త వేరియంట్ వరంగల్వాసులను భయభ్రాయంతులకు గురిచేస్తున్నది. అనారోగ్యంతో బాధపడుతూ ఎంజీఎం వైద్యశాలకు వచ్చిన ఐదుగురు చిన్నారులను పరీక్షించగా వారికి పాజిటివ్ అని తేలడంతో వైద్యాధికారులు అప్ర�
వరంగల్ ఎంజీఎం దవాఖానలో మరో కరోనా జేఎన్1 కేసు నమోదైంది. ఇదివరకే భూపాలపల్లి జిల్లాకు చెందిన మహిళ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈమె కుటుంబసభ్యులు నలుగురికి కూడా పాజిటివ్ రావడంతో హోం ఐసొలేషన్లో కో
వరంగల్ ఎంజీఎం దవాఖానలో కరోనా కేసు నమోదు అయిందన్న పుకారు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో గతంలో కరోనా మోగించిన మృత్యు ఘంటికలను గుర్తు చేసుకుంటూ రోగులు, అటెండెంట్లు భయాందోళనలకు గురయ్యారు. భూప�