ఎంజీఎంలో వైద్యుల తీరుపై వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి సీరియస్ అయ్యారు. విధులకు హాజరుకాని 40మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు జూలై నెల మొత్తం ముందే సంతకాలు చేసిన పిల్లల వైద్యుడి సస్పెన్షన�
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో (Road Accident) నలుగురు యువకులు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద కారు అదుపుతప్పి టిప్పర్ను ఢ�
వరంగల్పై ఇక తాను స్పెషల్ ఫోకస్ పెడతానని.. హైదరాబాద్తో పోటీపడేలా నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు హెల్త్, ఎకో టూరిజం సిటీగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి తెలిపారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పరిధిలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె మంగళవారం రెండో రోజు కొనసాగింది. ఈ �
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. వరంగల్ ఎంజీఎం దవాఖానలోని గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపా�
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఎంజీఎం దవాఖానలో వివిధ రూపాల్లో నిరసన తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో (Bayyaram) ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రియురాలు మరణించగా, ప్రేమికుడి పరిస్థితి విషమంగా ఉంది. బయ్యారం మండలం కోటగడ్డకు చెందిన ప్రవళిక, రవీందర్ గతకొంతకాలంగా ప్రేమించుకుంటు
గ్రేటర్ వరంగల్ జిల్లా మండి బజార్లోని అరబిక్ రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం కుక్కర్ పేలింది. దీంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. జామియా మహ్మద్ ఖైర్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నిర్వహిస్తు�
ఆర్ఎంపీ చేసిన వచ్చిరాని వైద్యంతో ఓ వృద్ధురాలి చెయ్యిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన గందేపల్లి ఉప్పలమ్మకు నిరుడు పక్షవ�
అప్పుల బాధ తట్టుకోలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కొమ్మాల గ్రామం లో బుధవారం చోటుచేసుకుంది. గడ్డమీది అశోక్ (42) నాలుగేండ్లుగా గ్రామ శివారులో మూడెకరాల భూమిని కౌలుకు త
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ అధికారులను ఆదేశించారు.
అసలే వేసవికాలం.. అధిక ఉష్ణోగ్రతలు.. ఆపై భరించలేని ఉక్కపోత.. పెద్దలు సైతం తట్టుకోలేని ఎండవేడిమి.. ఇక పసికందుల బాధ చెప్పనక్కర్లేదు. దీంతో వార్డుల్లోని చిన్నారులు ఫ్యాన్ల వేడి గాలిని ఎలా తట్టుకుంటారో ఊహించలే�