పసికందు ఘట న నేపథ్యంలో ఎంజీఎం దవాఖానలో సంచరిస్తు న్న వీధికుక్కలను శనివారం మున్సిపల్ సిబ్బంది పట్టుకున్నారు. శిశువు మృతదేహాన్ని పీక్కుతిన్న ఘ టన వెలుగులోకి రావడంతో శనివారం మంత్రి కొండా సురేఖ స్పందించి
ప్రజల ప్రాణాలు పోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని, ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానలో మౌలిక వసతుల ఊసే ఎత్తడం లేదని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ధ్వజమ
వరంగల్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) దవాఖానలో వైద్య సేవలు అధ్వానంగా మారాయి. వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా మార్చే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం దీనికి విరుద్ధంగా �
సాగు దిగుబడులు రాక.. అప్పుల బాధ తీరక మనస్తాపంతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై కథనం ప్రకారం.. వేలేరు మండలం లో క్యాతండాకు చెందిన రైతు మురావత్ సాంబయ్య (34) రెండె�
సుమారు 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, సీజనల్ వ్యాధులతో ప్రజలు రోగాల బారిన పడి సర్కారు దవాఖానలకు పోటెత్తుతున్నారు. వైరల్, సీజనల్ వ్యాధులతో వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది
సాధారణ బదిలీల్లో భాగంగా ఎంజీఎం దవాఖానలో పాలనాధికారి బదిలీ అ య్యారు. ఈ నేపథ్యంలో ఎంజీఎం ఔట్ పేషెంట్ల విభాగానికి చేరుకునే ప్రధాన రెండో, మూడో నంబరు గేట్లకు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ‘శాడిస్ట్ అయిన పాలన
ఎంజీఎంలో వైద్యుల తీరుపై వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి సీరియస్ అయ్యారు. విధులకు హాజరుకాని 40మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు జూలై నెల మొత్తం ముందే సంతకాలు చేసిన పిల్లల వైద్యుడి సస్పెన్షన�
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో (Road Accident) నలుగురు యువకులు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొండవాండ్లపల్లి వద్ద కారు అదుపుతప్పి టిప్పర్ను ఢ�
వరంగల్పై ఇక తాను స్పెషల్ ఫోకస్ పెడతానని.. హైదరాబాద్తో పోటీపడేలా నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు హెల్త్, ఎకో టూరిజం సిటీగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి తెలిపారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పరిధిలోని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె మంగళవారం రెండో రోజు కొనసాగింది. ఈ �
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. వరంగల్ ఎంజీఎం దవాఖానలోని గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపా�
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఎంజీఎం దవాఖానలో వివిధ రూపాల్లో నిరసన తెలిపారు.