భార్య అనైతిక బంధానికి ఓ భర్త బలయ్యాడు. తొమ్మిది రోజులుగా మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్కు చెందిన డాక్టర్ సుమంత్రెడ్డి (37), ఫ్లోరామరియా 2016లో ప్రేమ వివాహం చేసుకున్నార�
పెద్దపల్లి (Peddapalli) జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని కిష్టంపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక స్వీపర్గా పనిచేస్తున్న బండి మల్లయ్య పాముకాటుతో మృతి చెందారు. విధుల్లో �
Warangal | వరంగల్ - కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దర్గా రైల్వే గేటు వద్ద 40 ఏండ్ల వ్యక్తి డెడ్ బాడీ లభ్యమైనట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.
మూర్ఛ జబ్బుకు అల్లోపతి అవసరం లేదని, హెర్బల్ మందు చాలని చెప్పడంతో నమ్మిన ఓ మహిళ ప్రాణాపాయస్థితిలోకి వెళ్లింది. వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోజెరువుకు చెందిన యాదలక్ష్మి కొంతకా�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కురవి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని శివారు తాట్యా తండా సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు డ్రైవర్ల క్యాబిన్లో ఇరుక్కు�
వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో రోజురోజుకు ఉచిత సేవలు కనుమరుగవుతున్నాయని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వ�
కాంగ్రెస్ నేత ప్రోద్భలం.. పోలీసుల వేధింపులతో మనస్తాపం చెంది పోలీస్ స్టేషన్లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఓ గిరిజన యువకుడు.. దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందాడ�
అధికారానికి తలొగ్గిన ఖాకీల అతి ప్రవర్తనకు ఓ గిరిజన యువకుడు బలయ్యాడు. పెళ్లయి ఏడాది కూడా కాని భార్యాభర్తల నడుమ వచ్చిన చిన్న గొడవను సర్దిచెప్పి చక్కదిద్దాల్సింది పోయి, అధికార పార్టీ నేత ఒత్తిడికి తలొగ్గి
విషజ్వరంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ములుగు మండలం జంగాలపల్లిలో ఆదివారం చోటుచేసుకున్నది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లికాంబ (70) మూడు రోజులుగా తీవ్ర జ్వరం
ఎంజీఎం దవాఖాన ఆవరణలోని షాపులకు అద్దె చెల్లించక, నిబంధనలు పాటించక కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంజీఎం దవాఖానను సందర్శించిన సంద ర్భంలో అ�
Kazipet | సెల్ఫీ సరదా ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే సెంటింగ్ యార్డులో శనివారం ఓ యువకుడు రైలు బోగీ ఎక్కి సెల్ఫీ దిగుతుండగా విద్యుత్ హై టెన్షన్ వైర్లు తగిలి షాక్తో తీవ్ర �