MGM Hospital | రాష్ట్రంలో వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం, భవిష్యత్తులో సైతం ఇస్తాం అని ఊకదంపుడు ముచ్చట్లు చెబుతున్న ప్రభుత్వం అందుకు అడుగులు మాత్రం వేయడం లేదు.
ఎంజీఎం దవాఖాన 13వ నంబర్ గదిలో నిర్వహిస్తున్న ఆర్థో పెడిక్ ఓపీ (మహిళలు) విభాగంలో వైద్యులు ఆందుబాటులో లేకపోవడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. 13 మంది పేషెంట్లు డాక్టర్ల కోసం ఎదురుచూడడంపై మండిపడ్డారు.
ఎంజీఎం హాస్పిటల్ సేవలు మరింత మెరుగు పరచడం కోసం తమ వంతు సహకారం అందించడానికి కృషి చేస్తామని జన ప్రియ ఫౌండేషన్ చైర్మన్ రవీందర్ రెడ్డి అన్నారు. జన ప్రియ, బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ కార్పొరేట్ సోషల్ రె�
వరంగల్ సీకేఎం హాస్పిటల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. ప్రసూతి కోసం వస్తే ప్రాణాలు పోయే స్థితికి తీసుకొచ్చారని ఆరోపిస్తూ బాధితురాలి బంధువులు హాస్పిటల్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయ�
Warangal | వరంగల్ సీకేఎం హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం బాలింత ప్రాణం మీదకు వచ్చింది. బాలింత పొట్ట భాగం విపరీతంగా ఉబ్బి ఉండడంతో వైద్యుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హాస్పిటల్ భవనం ముందు ధర్నా చ�
మహాదేవపూర్ మండల పరిధిలోని అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బారేజ్ (Lakshmi Barrage) వద్ద సెక్యూరిటీ గార్డ్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్ర చెందిన ఓ వ్యక్తి తన వాహనంలో మేడిగడ్డ �
ప్రజలకు అందించాల్సిన వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని చేస్తే సహించేది లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి శనివారం నా�
Snake in MGM | ఎంజీఎం హాస్పిటల్లో పాము కలకలం సృష్టించింది. శుక్రవారం ఉదయం రేడియాలజీ విభాగం(రూమ్ నంబర్ 92) లో పాము ప్రత్యక్షం కావడంతో రోగులు, సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయి పరుగులు తీశారు.
Chalivendram | పాదచారులు, రోగుల దాహార్తిని తీర్చడం కోసమే చలివేంద్రాలను ఏర్పాటు చేశామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నాగార్జున రెడ్డి అన్నారు.
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కయిన పెద్దాసుపత్రి అంతా అస్తవ్యస్తంగా తయారయ్యింది. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఎంజీఎం దవాఖానకు నిర్లక్ష్యపు జబ్బు పట్టుకుంది. అంతర్గత రోడ్లు అధ్వాన
ఎంజీఎం దవాఖాన మార్చురీలో మృతదేహాలను భద్రపరిచేందుకు కొత్త ఫ్రీజర్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు.
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు వద్ద ఓ ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరో 15 మందికి గాయాలయ్యాయి.