దళిత బాలుడు తరాజును తాకాడని కిరాణా దుకాణం యజమాని, అతడి భార్య కలిసి చితకబాదారు. బాలుడికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు.
MGM Hospital | వరంగల్ చౌరస్తా, మార్చి 3: ఎంజీఎంలో ఉన్నతాధికారికి, పలువురు విభాగాధిపతులకు ఒక విషయం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ సంతకంతో పాటు పలువురు ప్రొఫెసర్ల సం
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మెడికల్ విద్యార్థిని ప్రీతి (Medico Preethi) ఆత్మహత్యాయత్నం కేసులో ఆడియో వెలుగులోకి వచ్చింది. సీనియర్ అయిన సైఫ్ (Saif) తనతోపాటు చాలామంది జూనియర్లను వేధిస్తున్నాడని (Ragging), సీనియర్లంతా ఒ
పోలీస్ కొలువుల కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలో పాల్గొని గుండెపోటుకు గురైన ఇద్ద రు అభ్యర్థులు ప్రాణాలు విడిచారు. వివరాలు ఇలా.. హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్
వరంగల్ ఎంజీఎం దవాఖానలోని ఏఎంసీ మేల్ వార్డులో నాగుపాము చొరబడింది. ఆదివారం సాయంత్రం వార్డులో పాము కదలికలను శానిటేషన్ సిబ్బంది గుర్తించారు. ఈ విషయం రోగులు, అటెండెంట్లకు తెలియడంతో ఆందోళనకు గురై భయంతో వా�
Minister Errabelli dayakar rao | అగ్నిపథ్ ఆందోళనల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన రాకేశ్కు మంత్రి ఎర్రబెల్లి దయారకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజ్
వరంగల్ : జిల్లాలోని వరంగల్ ఎంజీఎం దవాఖానను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం సందర్శించారు. దవాఖానలోని ఐసీయూలో ఓ పేషెంట్ను ఎలుకలు కొరికిన నేపథ్యంలో మంత్రి దయాకర్ రావు డీఎంఈ రమేష్ రె
ఎంజీఎంలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలు తక్షణం నివేది�
కరీమబాద్ : మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 25న ఓ వ్యక్తి రోడ్డుపై పడి ఉండగా పోలీసులు అతడిని ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. ఈ మెరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప
ప్రారంభించిన జిల్లా మెజిస్ట్రేట్ నర్సింగ్రావు, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి వరంగల్ చౌరస్తా :60 సంవత్సరాల వయస్సు పైబడిన వయోవృద్ధులకు వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఓపీ సేవలను అందించడానికి ప్రత్యేక విభాగాన�
పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ దవాఖానల్లోనే వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని, కరోనా సమయంలో నాణ్యమైన చికిత్స అందుతున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్�
వరంగల్ అర్బన్ : వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం 50 పడకలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డును రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం ప్రా