Minister Errabelli dayakar rao | అగ్నిపథ్ ఆందోళనల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన రాకేశ్కు మంత్రి ఎర్రబెల్లి దయారకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజ్
వరంగల్ : జిల్లాలోని వరంగల్ ఎంజీఎం దవాఖానను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం సందర్శించారు. దవాఖానలోని ఐసీయూలో ఓ పేషెంట్ను ఎలుకలు కొరికిన నేపథ్యంలో మంత్రి దయాకర్ రావు డీఎంఈ రమేష్ రె
ఎంజీఎంలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలు తక్షణం నివేది�
కరీమబాద్ : మామునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 25న ఓ వ్యక్తి రోడ్డుపై పడి ఉండగా పోలీసులు అతడిని ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. ఈ మెరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప
ప్రారంభించిన జిల్లా మెజిస్ట్రేట్ నర్సింగ్రావు, వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి వరంగల్ చౌరస్తా :60 సంవత్సరాల వయస్సు పైబడిన వయోవృద్ధులకు వరంగల్ ఎంజీఎం దవాఖానలో ఓపీ సేవలను అందించడానికి ప్రత్యేక విభాగాన�
పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ దవాఖానల్లోనే వైద్య సేవలు మెరుగ్గా ఉన్నాయని, కరోనా సమయంలో నాణ్యమైన చికిత్స అందుతున్నదని పంచాయతీరాజ్శాఖ మంత్�
వరంగల్ అర్బన్ : వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం 50 పడకలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డును రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం ప్రా
సీఎం భరోసాతో కరోనా బాధితుల్లో కొత్త ఉత్సాహం ఎంజీఎంను సందర్శించిన కేసీఆర్ 32 నిమిషాల పాటు వార్డుల్లో ప్రతి బెడ్ వద్దకు వెళ్లిన సీఎం 48 మంది రోగులతో ముచ్చట బాధితుల్లో మానసిక స్థైర్యం వైద్యులు, సిబ్బందిలో �
వరంగల్ అర్బన్ : జిల్లాల్లో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని
వరంగల్ అర్బన్ : వరంగల్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించారు. జైలులోని ఖైదీలను పరామర్శించి వారి నేర కారణాలను విచారించారు. జైలులో
సీఎం కేసీఆర్ | ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్కు చేరుకున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ
నేడు వరంగల్ ఎంజీఎంకు సీఎం కేసీఆర్ | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిని శుక్రవారం సందర్శించనున్నారు. రెండు రోజుల కిందట గాంధీ దవాఖానను పరిశీలించిన విషయం తెలిసిందే.