జయశంకర్ భూపాలపల్లి జిల్లా బోర్లగూడెం గ్రామానికి చెందిన పోచయ్య గురువారం తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా కొండచిలువ కాటేసింది.
బాధితుడు కొండచిలువను చంపి ఎంజీఎం దవాఖానకు తీసుకొచ్చాడు. కొండచిలువకు విషం ఉండదని వైద్యులు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.