ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. పల్లెల్లో సాగు సందడి మొదలైంది. వానకాలం వ్యవసాయ సాగులో రైతులు, కూలీలు బిజీ అయ్యారు. విత్తనాలు విత్తుకోవడం, కలుపు మొక్కలను తొలగించడం, పురుగు మందులు పిచిక�
వ్యవసాయ పనులు చేసే రైతులు ఏరువాక పౌర్ణమిని ప్రత్యేకంగా నిర్వహించే పండుగ. కానీ రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ తదితర గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలకు ఇథనాల్ కంపెనీ ఓ శనిలా దాపురించింది.
చాకెపల్లి శివారులో దాదాపు పదెకరాల్లో గున్నికుంట చెరువు ఉన్నది. చుట్టూబోర్లు ఉండడంతో రైతులు వ్యవసాయ పనులకు ఈ చెరువును వినియోగించడం లేదు. వానాకాలంలో మాత్రమే చెరువులో నీరు ఉంటుండగా, వేసవిలో నిల్వ ఉండడం లే�
Employment Guarantee | బాన్సువాడ మండలంలోని వివిధ గ్రామాలలో ఉపాధి హామీ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ పనులు తక్కువగా ఉండడంతో ఉపాధి హామీ పనులు చేసేందుకు కూలీలు తరలివస్తున్నారు.
యూరియా కోసం రైతులు గంటల తరబడి లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. సరిపడా యూరియా దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరిపతి సంఘం పరిధిలో పెద్దాపూర్, కుమ్మ�
షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని, గ్రామ సభల ద్వారా టెక్నికల్ సమస్యలను పరిషరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ డిమాండ్ చేశారు. సంపూర్ణ రుణమాఫీ డిమాండ్తో గురువారం భువనగి
ఎప్పుడూ పాలనా వ్యవహారాలతో బిజీగా ఉండే జనగామ కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ రైతులతో మమేకమయ్యారు. మంగళవారం ఉదయం జనగామ మండలం గానుగుపహాడ్ రైతువేదికలో ‘రైతునేస్తం’ కార్యక్రమానికి వెళ్లి వస్తున్న ఆయన మార్�
మండలంలోని పలు గుట్ట తండాలోని పలు ఇండ్లకు విద్యుత్ సరఫరా కావడంతో పలువురు గాయాల పాలయ్యారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలు..
ఉగాది పర్వదినాన్ని ప్రజలు మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నూతన తెలుగు సంవత్సరం క్రోధికి స్వాగతం పలుకుతూ ఇండ్లలో పూజలు నిర్వహించారు. ఉదయాన్నే మామిడి తోరణాలతో అలంకరించారు. పిండి వంటలు, షడ్రుచుల ప�
వానకాలం సీజన్ ప్రారంభమైంది. గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరందుకుంటున్నాయి. ప్రతి ఎకరాకు సాగునీరు అందేవిధంగా ప్రభుత్వం కాలువలు, మంజీరా నుంచి ఎత్తిపోతలు, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుండడంతో రైతన్నలు ఒక్క ఎకరా వద�
తెలంగాణ పల్లెలు తల్లిలాంటివి.. బతుకుదెరువు కోసం ఎక్కడి నుంచి ఎవరొచ్చినా ఆదరించి అక్కున చేర్చుకుంటాయి. ఈ కోవలోనే ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్ నుంచి ఉపాధి కోసం మన జిల్లాకు వచ్చిన పలు కుటుంబాలకు ఉపాధి చూపుత
కరోనాలోనూ కావాల్సినంత ఉపాధి పుష్కలంగా వ్యవసాయ పనులు తెలంగాణలో కలిసొచ్చిన కాలం దీనికితోడు సాగునీటి ప్రాజెక్టులు పట్టణాల్లో పెరిగిన నిరుద్యోగం సీఎంఈఐ సర్వే వెల్లడి హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): కర