MGM hospital | కొండ నాలుకకు మందువేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఎంజీఎం హాస్పిటల్లో రోగుల దుస్థితి. ఆరోగ్యం బాగాలేదని వైద్యం కోసం వెళ్తే వైద్యుల నిర్లక్ష్యానికి రోగి ప్రాణాల మీదకు వచ్చింది. వైద్యులు రోగి ప్రాణాలత
ఎంజీఎం దవాఖానలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కొందరు యూనియన్ నాయకులు అమ్మకానికి పెట్టారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకులకు ఎంజీఎం దవాఖానలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలిప్పిస్తామని నమ్మబలికిన ఓ యూన
వరంగల్లోని ఎంజీఎం హాస్పిటల్లో రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతున్నది. విషజ్వరాలతో బాధితులు నిత్యం వందల సంఖ్యలో ఓపీ, పదుల సంఖ్యలో ఐపీ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్క రోజునే నాలుగు డెంగీ కేసులు, 73 మంద
అస్వస్థతతో వైద్యం కోసం హాస్పిటల్కు వస్తే యంత్ర పరికరాలు అందుబాటులో లేవంటూ రోగిని బయటకు గెంటేసిన అమానవీయ ఘటన వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో చోటుచేసుకున్నది.
వడ్డీ వ్యాపారుల మోసంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరంలో మంగళవారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రక�
వరంగల్ ఎంజీఎం దవాఖాన ఆవరణలోని నర్సింగ్ స్కూల్ గదిలో పైకప్పు పెచ్చులు ఊడిపడిపడ్డాయి. ఆదివారం రాత్రి సుమారు 9.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోగా, సోమవారం ఉదయం విషయం వెలుగుచూసింది.
వరంగల్ ఎంజీఎం దవాఖానలో (MGM Hospital) మృతదేహాలు మారిన ఘటనలో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు బతికే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సమయంలో ప
ఎంజీఎంలో శవం మారింది. మార్చురీ నుం చి ఒకరి బదులు మరొకరి మృతదేహం ఆ ఊరికి చేరడం.. తమది కాదని బంధువులు గుర్తించడం తో తిరిగి మళ్లీ మార్చురీకే వచ్చింది. దీంతో అప్పటిదాకా శ్మశానవాటిక వద్ద అన్ని లాంఛనాలన్నీ సిద్�
ఎంజీఎం హాస్పిటల్కు ఫీవర్ ముప్పు పొంచి ఉంది. హాస్పిటల్లో జ్వరాల బారినపడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తున్నది. సీజనల్ వ్యాధులు వస్తుండడంతో నిత్యం పదుల సంఖ్యలో బాధితులు చేరుత
కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలుక ఊడినట్టుంది వరంగల్ ఎంజీఎం దవాఖానలో పరిస్థితి. అనారోగ్య సమస్యలతో వైద్యం కోసం వస్తే ఎప్పడు ఎక్కడ ఏది మీద పడుతుందోననే భయం రోగుల్లో కనిపిస్తున్నది.
ప్రభుత్వ వైద్యానికి పెద్దపీట వేస్తున్నాం, భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా ఆస్పత్రుల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ సర్కారు కనీసం ఓపీ చీటీలను సైతం అందించలేకపోతున్న�