మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ ప్రకటించనుంది. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్ల
Ampareen Lyngdoh | మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి ఆంపరీన్ లింగ్డో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రజలతో కాంగ్రెస్ పార్టీ సంబంధాలు కోల్
Ampareen Lyngdoh | ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేఘాలయా కాంగ్రెస్లో సీనియర్ నాయకురాలు అయిన డాక్టర్ ఎం అంపరీన్ లింగ్డో
PHE PHE Waterfalls | చుట్టూ పచ్చని చెట్లు.. ఆ చెట్ల మధ్య నీటి ధార.. దూరం నుంచి చూస్తే అది పాల పొంగులా కనిపిస్తుంది. కానీ అది జలపాతం. ఆ వాటర్ ఫాల్ అందాలను చూస్తుంటే.. మనసులో ఏదో
ప్రపంచంలో తనకంటే గొప్పోడు ఎవరూ లేరని, తానే అందరికంటే గొప్పోడినన్న ఫీలింగ్లో ప్రధాని మోదీ ఉంటారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. ఆయనను విమర్శిస్తే అస్సలు తట్టుకోలేరని తెలిపారు. అంతేకా
షిల్లాంగ్: మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ (ఎండీఏ) ప్రభుత్వంలో భాగమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), బీజేపీ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి ఎ
ఈశాన్య రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాల నిరసన షిల్లాంగ్, ఆగస్టు 17: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో మేఘాలయ, అస్సాంలో విద్యార్థి సంఘా�
షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మరక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యభిచార గృహం గుట్టు రట్టు అయిన విషయం తెలిసిందే. ఆ కేసుతో లింకు ఉన్న బెర్నార్డ్ను ఉత్తరప్రదేశ్లో అరెస్టు చేశ
అది ప్రపంచంలోనే అత్యంత తేమగా ఉండే ఒక ప్రదేశం.. అక్కడ వారం రోజులుగా భారీ వర్షం కురుస్తున్నది. కొండలపై నుంచి జాలువారే వర్షంనీరు మేఘాల్లా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నది. మేఘాలయ రాష్ట్రంలో �
గౌహతి: అస్సాం, మేఘాలయాలో భారీ వర్షాల వల్ల వరదలు బీభత్సం సృష్టించాయి. గత రెండు రోజుల నుంచి వరదల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో సుమారు 31 మంది మరణించారు. అస్సాంలోన
గతంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న సమయంలో రెండు ఫైళ్ల ఆమోదానికి రూ.300 కోట్ల లంచం ఆఫర్ చేశారని చేసిన ఆరోపణలపై జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం అభ్యర్థన మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించడాన్న�