ప్రపంచంలో తనకంటే గొప్పోడు ఎవరూ లేరని, తానే అందరికంటే గొప్పోడినన్న ఫీలింగ్లో ప్రధాని మోదీ ఉంటారని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. ఆయనను విమర్శిస్తే అస్సలు తట్టుకోలేరని తెలిపారు. అంతేకా
షిల్లాంగ్: మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ (ఎండీఏ) ప్రభుత్వంలో భాగమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), బీజేపీ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి ఎ
ఈశాన్య రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాల నిరసన షిల్లాంగ్, ఆగస్టు 17: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో మేఘాలయ, అస్సాంలో విద్యార్థి సంఘా�
షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మరక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యభిచార గృహం గుట్టు రట్టు అయిన విషయం తెలిసిందే. ఆ కేసుతో లింకు ఉన్న బెర్నార్డ్ను ఉత్తరప్రదేశ్లో అరెస్టు చేశ
అది ప్రపంచంలోనే అత్యంత తేమగా ఉండే ఒక ప్రదేశం.. అక్కడ వారం రోజులుగా భారీ వర్షం కురుస్తున్నది. కొండలపై నుంచి జాలువారే వర్షంనీరు మేఘాల్లా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తున్నది. మేఘాలయ రాష్ట్రంలో �
గౌహతి: అస్సాం, మేఘాలయాలో భారీ వర్షాల వల్ల వరదలు బీభత్సం సృష్టించాయి. గత రెండు రోజుల నుంచి వరదల వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో సుమారు 31 మంది మరణించారు. అస్సాంలోన
గతంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న సమయంలో రెండు ఫైళ్ల ఆమోదానికి రూ.300 కోట్ల లంచం ఆఫర్ చేశారని చేసిన ఆరోపణలపై జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం అభ్యర్థన మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించడాన్న�
హైదరాబాద్ : హైదరాబాద్ పర్యటనలో ఉన్న మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సీఎం సంగ్మా సమ�
అస్సాం, మేఘాలయ ఒప్పందం న్యూఢిల్లీ: 50 ఏండ్ల సరిహద్దు వివాద పరిష్కారానికి అస్సాం, మేఘాలయ ఒప్పుకున్నాయి. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో రెండు రాష్ర్టాల సీఎంలు ఒప్పందం చేసుకు న్నారు. మేఘాలయ సీ
అసోం, మేఘాలయ మధ్య 50 ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు వివాదానికి తెర పడింది. కేంద్ర హోంమంత్రి అమిత్షా సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఓ చారిత్రక ఒప్పందం కుదిరింది. అసోం సీఎం హిమంత విశ్వ శర్మ, మే
మేఘాలయాలో కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా మేఘాలయ డెమోక్రెటిక్ అలయన్స్లో చేరుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సీఎం కోన్రాడ్ సంగ్మాకు ఓ లేఖ రాశార