హైదరాబాద్ : హైదరాబాద్ పర్యటనలో ఉన్న మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో సీఎం సంగ్మా సమ�
అస్సాం, మేఘాలయ ఒప్పందం న్యూఢిల్లీ: 50 ఏండ్ల సరిహద్దు వివాద పరిష్కారానికి అస్సాం, మేఘాలయ ఒప్పుకున్నాయి. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో రెండు రాష్ర్టాల సీఎంలు ఒప్పందం చేసుకు న్నారు. మేఘాలయ సీ
అసోం, మేఘాలయ మధ్య 50 ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు వివాదానికి తెర పడింది. కేంద్ర హోంమంత్రి అమిత్షా సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఓ చారిత్రక ఒప్పందం కుదిరింది. అసోం సీఎం హిమంత విశ్వ శర్మ, మే
మేఘాలయాలో కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా మేఘాలయ డెమోక్రెటిక్ అలయన్స్లో చేరుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సీఎం కోన్రాడ్ సంగ్మాకు ఓ లేఖ రాశార
షిల్లాంగ్ : మేఘాలయలో 17 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 12 మంది టీఎంసీలో చేరిన కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఇద్దరు పార్టీకి రాజీనామా చేశారు. మేఘా
Mukul Sangma | మేఘాలయ కాంగ్రెస్ పార్టీలో కుదుపు చోటుచేసుకుది. ఆ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మాజీ సీఎం ముకుల్ సంగ్మా తన మద్దతుదారులైన
‘మీ పాపకు ఏం పేరు పెట్టిండ్రు?’ ‘ఆ’ అక్షరం మీద మా బాబుకు మంచిపేరు చెప్పుండ్రి?’ ఇలాంటి ముచ్చట్లు చాలా వింటుంటాం. కానీ, ఆ ఊర్లో పేర్ల గురించి ఇలాంటి చింతే ఉండదు. అసలక్కడ పేర్లే ఉండవు! ఆ పల్లె మేఘాలయలో ఉన్నది. �
న్యూఢిల్లీ: మన దేశంలో నదీ జలాల పారిశుధ్యతపై దృష్లి పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ట్విట్టర్ లో ఒక ఫొటో పోస్టు చేసింది. అందులో ఒక పడవపై కొందరు నదీ విహారం చేస్తున్నారు. ఆ ఫొటో ప్రత్యేకత ఏమిటంటే.. అం
షిల్లాంగ్ : కాంగ్రెస్ పార్టీకి వలసల పర్వం షాకిస్తున్న నేపధ్యంలో పంజాబ్, చత్తీస్ఘఢ్ అనుభవాల తర్వాత తాజాగా మేఘాలయలో ఆ పార్టీకి సంక్షోభం ఎదురుకానుంది. సీనియర్ నేత, మాజీ సీఎం ముకుల్ సంగ్మా క