మేఘాలయాలో కాంగ్రెస్కు షాక్ తగిలింది. ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా మేఘాలయ డెమోక్రెటిక్ అలయన్స్లో చేరుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సీఎం కోన్రాడ్ సంగ్మాకు ఓ లేఖ రాశార
షిల్లాంగ్ : మేఘాలయలో 17 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 12 మంది టీఎంసీలో చేరిన కొద్దిరోజుల్లోనే కాంగ్రెస్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఇద్దరు పార్టీకి రాజీనామా చేశారు. మేఘా
Mukul Sangma | మేఘాలయ కాంగ్రెస్ పార్టీలో కుదుపు చోటుచేసుకుది. ఆ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మాజీ సీఎం ముకుల్ సంగ్మా తన మద్దతుదారులైన
‘మీ పాపకు ఏం పేరు పెట్టిండ్రు?’ ‘ఆ’ అక్షరం మీద మా బాబుకు మంచిపేరు చెప్పుండ్రి?’ ఇలాంటి ముచ్చట్లు చాలా వింటుంటాం. కానీ, ఆ ఊర్లో పేర్ల గురించి ఇలాంటి చింతే ఉండదు. అసలక్కడ పేర్లే ఉండవు! ఆ పల్లె మేఘాలయలో ఉన్నది. �
న్యూఢిల్లీ: మన దేశంలో నదీ జలాల పారిశుధ్యతపై దృష్లి పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ట్విట్టర్ లో ఒక ఫొటో పోస్టు చేసింది. అందులో ఒక పడవపై కొందరు నదీ విహారం చేస్తున్నారు. ఆ ఫొటో ప్రత్యేకత ఏమిటంటే.. అం
షిల్లాంగ్ : కాంగ్రెస్ పార్టీకి వలసల పర్వం షాకిస్తున్న నేపధ్యంలో పంజాబ్, చత్తీస్ఘఢ్ అనుభవాల తర్వాత తాజాగా మేఘాలయలో ఆ పార్టీకి సంక్షోభం ఎదురుకానుంది. సీనియర్ నేత, మాజీ సీఎం ముకుల్ సంగ్మా క
Beef | గోవధకు బీజేపీ వ్యతిరేకం కాదన్న భావనను తొలగించేందుకు కృషి చేస్తున్నానని మేఘాలయ మంత్రి సనోబర్ షుల్లాయి పేర్కొన్నారు. గత వారం మంత్రిగా ప్రమాణం చేసిన సనోబర్.. గొడ్డు మాంసం తినాలని మేఘాల�
రాజస్థాన్లో భూకంపం | రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో బుధవారం ఉదయం భూ కంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 5.3గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయనం కేంద్రం తెలిపింది.