ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్ (Nagaland), మేఘాలయ (Meghalaya) అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ (Polling) కొనసాగనుంది.
ఈశాన్య రాష్ర్టాలైన నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఈ రెండు రాష్ర్టాల ఎన్నికలు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెండు రాష్ర్టాల్లోనూ ముందు జాగ్రత్తగా పటిష్ట భద్రత �
Meghalaya | మేఘాలయ (Meghalaya) రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ (Ernest Mawrie) కీలక వ్యాఖ్యలు చేశారు. మేఘాలయలో బీఫ్ (Beef) మాసం తినడంపై ఎలాంటి ఆంక్షలు లేవని.. తాను కూడా గొడ్డు (Beef) మాంసం తింటా అని అన్నారు.
ఈశాన్య ప్రాంతంలోని త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ర్టాలలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఏడాది జరిగే తొమ్మిది రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది లోక్సభ సమరానికి సెమ
Tripura, Meghalaya, Nagaland electionsత్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఇవాళ కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. నాగాలాండ్, మేఘాలయా, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీలు వరుసగా మార్చి 12,
మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ ప్రకటించనుంది. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్ల
Ampareen Lyngdoh | మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ మంత్రి ఆంపరీన్ లింగ్డో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రజలతో కాంగ్రెస్ పార్టీ సంబంధాలు కోల్
Ampareen Lyngdoh | ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేఘాలయా కాంగ్రెస్లో సీనియర్ నాయకురాలు అయిన డాక్టర్ ఎం అంపరీన్ లింగ్డో
PHE PHE Waterfalls | చుట్టూ పచ్చని చెట్లు.. ఆ చెట్ల మధ్య నీటి ధార.. దూరం నుంచి చూస్తే అది పాల పొంగులా కనిపిస్తుంది. కానీ అది జలపాతం. ఆ వాటర్ ఫాల్ అందాలను చూస్తుంటే.. మనసులో ఏదో