Ira Jadav | భారత అండర్-19లో సరికొత్త రికార్డు నమోదైంది. 14 సంవత్సరాల ముంబయి బ్యాట్స్ వుమెన్ ఇరా జాదవ్ మెరుపు ఇన్నింగ్స్తో ట్రిపుల్ సెంచరీ సాధించింది. బెంగళూరు వేదికగా ముంబయి-మేఘాలయ మధ్య జరిగిన మ్యాచ్లో ఇరా
సిక్కింలో భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం ఉదయం 6.57 గంటలకు సోరెంగ్లో (Soreng) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) తెలిపింది. పది కిలోమీటర్ల లోతులో భూక�
Mushrooms | పుట్టగొడుగులు తిని ముగ్గురు పిల్లలు మరణించారు. ఆ కుటుంబంలోని మరో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈశాన్య భారతదేశంలోని ఏడుగురు అక్కచెల్లెళ్లుగా పిలిచే రాష్ర్టాల్లో మేఘాలయ ఒకటి. ఈ రాష్ట్రంలో గారో, ఖాసి, జైంతియా ప్రధాన గిరిజన తెగలు. ఇక్కడ మాతృస్వామ్య వారసత్వ వ్యవస్థ అమలులో ఉంది. వీరిలో ఖాసి తెగకు చెందిన
Mob Lynched Two Men | ఒక బాలికపై అత్యాచారానికి ఇద్దరు వ్యక్తులు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న జనం వారిద్దరిని నిర్బంధించి కొట్టి చంపారు. గుంపు చెర నుంచి వారిని విడిపించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లే
Lok Sabha Elections | మేఘాలయా ముఖ్యమంత్రి (Meghalaya Chief Minister) కాన్నాడ్ కె సంగ్మా (Conrad K Sangma) సైతం లోక్సభ ఎన్నికల తొలి విడతలో ఓటు వేసేందుకు ఉదయం 6:30 గంటలకే తురాలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అయితే, ప్రజలు అప్పటికే క్యూలైన్�
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2008 లో ఓ వార్త సంచలనం సృష్టించింది. అడాల్ఫ్ హిట్లర్ను జాన్ ఎఫ్ కెనడీ అరెస్టు చేశారన్నదని ఆ వార్త సారాం శం. కానీ, నాడు అరెస్టయింది జర్మనీ నియంత హిట్లర్ కాదు. ఆయనను అ రెస�
సీజన్లో నిలకడగా రాణించిన హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ విజేతగా నిలిచింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంర్జాతీయ స్టేడియంలో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో మేఘాలయను చిత్తుచేసిం
నితీశ్ రెడ్డి (122; 13 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రజ్ఞయ్ రెడ్డి (102 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదంతొక్కడంతో మేఘాలయతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ ఫైనల్లో హైదరాబాద్ మంచి స్కోరు చేసింది.
గుజరాత్, మేఘాలయా, తమిళనాడు, కర్ణాటకలో వరుస భూకంపాలు (Earthquake) వచ్చాయి. శుక్రవారం ఉదయం 6.52 గంటలకు కర్ణాటకలోని (Karnataka) విజయపురాలో భూమి కంపించింది.