ఈశాన్య భారతదేశంలోని ఏడుగురు అక్కచెల్లెళ్లుగా పిలిచే రాష్ర్టాల్లో మేఘాలయ ఒకటి. ఈ రాష్ట్రంలో గారో, ఖాసి, జైంతియా ప్రధాన గిరిజన తెగలు. ఇక్కడ మాతృస్వామ్య వారసత్వ వ్యవస్థ అమలులో ఉంది. వీరిలో ఖాసి తెగకు చెందిన
Mob Lynched Two Men | ఒక బాలికపై అత్యాచారానికి ఇద్దరు వ్యక్తులు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న జనం వారిద్దరిని నిర్బంధించి కొట్టి చంపారు. గుంపు చెర నుంచి వారిని విడిపించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లే
Lok Sabha Elections | మేఘాలయా ముఖ్యమంత్రి (Meghalaya Chief Minister) కాన్నాడ్ కె సంగ్మా (Conrad K Sangma) సైతం లోక్సభ ఎన్నికల తొలి విడతలో ఓటు వేసేందుకు ఉదయం 6:30 గంటలకే తురాలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అయితే, ప్రజలు అప్పటికే క్యూలైన్�
మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2008 లో ఓ వార్త సంచలనం సృష్టించింది. అడాల్ఫ్ హిట్లర్ను జాన్ ఎఫ్ కెనడీ అరెస్టు చేశారన్నదని ఆ వార్త సారాం శం. కానీ, నాడు అరెస్టయింది జర్మనీ నియంత హిట్లర్ కాదు. ఆయనను అ రెస�
సీజన్లో నిలకడగా రాణించిన హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ విజేతగా నిలిచింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంర్జాతీయ స్టేడియంలో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో మేఘాలయను చిత్తుచేసిం
నితీశ్ రెడ్డి (122; 13 ఫోర్లు, 4 సిక్సర్లు), ప్రజ్ఞయ్ రెడ్డి (102 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదంతొక్కడంతో మేఘాలయతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ ఫైనల్లో హైదరాబాద్ మంచి స్కోరు చేసింది.
గుజరాత్, మేఘాలయా, తమిళనాడు, కర్ణాటకలో వరుస భూకంపాలు (Earthquake) వచ్చాయి. శుక్రవారం ఉదయం 6.52 గంటలకు కర్ణాటకలోని (Karnataka) విజయపురాలో భూమి కంపించింది.
Himalaya M Shangpliang | మేఘాలయాలో బీజేపీ (BJP) కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హిమాలయా ఎం షాంగ్లియాంగ్ బీజేపీకి రాజీనామా చేసి.. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)లో చేరేందుకు సిద్ధమయ్యారు.
IMD warning | రాగల రెండు రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం (IMD) ప్రకటించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.
మేఘాలయా (Meghalaya) ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా (CM Conran Sangma) ఆఫీస్పై ఆందోళనకారులు రాళ్ల దాడికి (Stone Pelted) పాల్పడ్డారు. దీంతో తురాలోని (Tura) సీఎం ఆఫీస్ (CM Office) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి.
ఫిర్యాదు తీసుకోలేదని ఆగ్రహించిన కొందరు పోలీస్ స్టేషన్పైనే దాడికి పాల్పడిన ఘటన మేఘాలయలో జరిగింది. లాయితుమ్ఖారా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వర్గాలవారు గొడవపడ్డారు. ఒకరిపై మరొకరు అనుచిత వ్యాఖ్యలు �