న్యూఢిల్లీ: 50 ఏండ్ల సరిహద్దు వివాద పరిష్కారానికి అస్సాం, మేఘాలయ ఒప్పుకున్నాయి. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో రెండు రాష్ర్టాల సీఎంలు ఒప్పందం చేసుకు న్నారు. మేఘాలయ సీఎం సంగ్మా మాట్లాడుతూ వివాద పరిష్కారం కోరుకుంటున్నామన్నారు. అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ స్పందిస్తూ అరుణాచల్, అస్సాం వివాదం కూడా పరిష్కారం కావాలని కోరుకుంటున్నామన్నారు.