Harish rao | రాజకీయాల కోసం తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక బరాజ్ మాత్రమేనని తెలిపారు. అక్కడ ఏద
వచ్చారు.. పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.. కానీ, ఏం చేస్తారో తేల్చకుండానే వెళ్లారు.. ఇదీ మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల బృందం తీరు.. జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డలో లక్ష్మీబరాజ్�
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ సందర్శనకు మంగళవారం వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సాగునీటి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఇతర మంత్రులు సాగునీటి విషయాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్ర
మూడు నెలల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చినా ఆయనపై ప్రజల్లో క్రేజ్ తగ్గలేదు. అధికారంలో ఉన్నా.. లేకున్నా కేసీఆర్పై అభిమానం తగ్గలేదని మరోసారి రుజువైంది. మంగళవారం బీఆర్ఎస్ నల్లగొండ సభలో సీ
మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయల్దేరారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సుల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు పయనమయ్యారు.
శాసనసభ మంగళవారం సాంకేతికంగా ప్రారంభమైన 15 నిమిషాలకే వాయిదా పడనున్నది. ఆ తర్వాత శాసనసభ నుంచే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బరాజ్ (కాళేశ్వరం ప్రాజెక్టు) సందర్శనకు బయలుదేరుతారు. ఈ పర్యటనకు కోసమే మండలిక�
రాష్ట్రంలో గత ప్రభుత్వ ఆనవాళ్లేవీ లేకుండా చేస్తామని అసెంబ్లీలోనే ప్రకటించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, అన్నట్టుగానే పని మొదలుపెట్టినట్టు కనిపిస్తున్నది. బీఆర్ఎస్పై రాజకీయ కక్షసాధింపు కోసం విల�
ప్రభుత్వ నిర్ణయాలనే అధికారాలు అమలు చేస్తరు. నిర్ణయాలు చేయటం ప్రభుత్వం బాధ్యత. అమలు చేసేది అధికారుల బాధ్యత. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడమే అధికారుల పని. వారి సొంత నిర్ణయాలు అమలు చేయడం కుదరదు’. ఇదీ స�
రాష్ట్ర నీటిపారుదల శాఖలో ఇద్దరు ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)లపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈఎన్సీ (రామగుండం) ఎన్ వెంకటేశ్వర్లును సర్వీస్ నుంచి తొలగించింది. ఈఎన్సీ మురళీధర్ను రాజీనామా చేయాల్సింది�
మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నివేదిక సిద్ధం చేసినట్టు తెలిసింది. మానవ తప్పిదం వల్లే డ్యామేజీ జరిగినట్టు ఓ అంచనాకు వ చ్చారని సమాచారం. ముఖ్యంగా కాంక్రీట్, స్టీల్ల
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ పనుల్లో పురోగతి కనిపించడం లేదు. అక్టోబర్లో బరాజ్లోని ఏడో బ్లాక్లో 20వ పియర్ కుంగిన ఘటనపై మూడు నెలలుగా విచారణ కొనసాగుతూన�