‘బీఆర్ఎస్ శ్రేణులంతా ఓపిక పట్టండి.. ఆరు నెలల్లోనే సీఎం సీటు కోసం కాంగ్రెసోళ్లు లొల్లి పెట్టుకుంటరు.. ఇప్పటికే చాలా మంది సీనియర్లు కస్సు బుస్సుమంటున్నారు.. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక.. సొంత కుంపట్లత
Medigadda Barrage | మేడిగడ్డ బరాజ్పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నెల రోజుల్లో నివేదిక అందజేస్తుందని, దాని ఆధారంగా బరాజ్కు మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ క
తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసిన సందర్భంగా 1955-56లో విద్యార్థులు, విద్యావంతులు, చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి, జేవీ నర్సింగారావు వంటి నాయకులు వారి శక్తిమేరకు నిరసనలు, ధర్నాలు, బంద్లు నిర్వహించారు. తెలంగాణ గ్�
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్పై కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తున్నదని, సీఎం రేవంత్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నేతలపై తిట్ల పురాణం బంద్ చేసి వెంటనే రైతు�
భారతదేశంలో ఏనాడూ ఏ ఒక్క బ్యారేజీకి లేదా డ్యాంకు ప్రమాదమే జరగనట్టు ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ప్రమాదాల చరిత్రను ఒక్కసారి పరిశీలిద్దాం. తుంగభద్ర డ్యాం నిర్మాణం స్వాతం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై స్టేషన్ఘన్పుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ప్రతి సందర్భంలో ప్రతిపక్షాలను మగతనం అంటూ దుర్భాషలాడుతున్న రేవంత్రెడ్డి.. దమ్ముంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో త
KTR | మేడిగడ్డ బరాజ్ను రాబోయే వర్షాకాలం వరకు మరమ్మతులు చేయకుండా వచ్చే వరదలకు కొట్టుకుపోయేలా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. బరాజ్
ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం నదీ నదాలకు అడ్డంగా ఆనకట్టలు నిర్మించడం ఆనవాయితీ. అయితే ఎంత పకడ్బందీగా నిర్మించినప్పటికీ, ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు మాత్రం ఆనకట్టలు దెబ్బతింటాయనేది చారిత్రక సత్యం. ప్�
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు గురై నాలుగు నెలలు గడుస్తున్నా కేవలం విచారణలు, సమావేశాలు, పవర్పాయింట్ ప్రజెంటేషన్ల పేరుతో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వానకాలం వచ్చే వరకు �
రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నిర్దేశించిన స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. కృష్ణా ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో వరదలు రాలేదు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు మాత్రం పూర్తిస్థాయిలో ని�
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన సమ్మక్క బరాజ్కు ఎన్వోసీ ఇచ్చేందుకు పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం కొత్త పేచీని పెట్టింది. 88 మీట ర్ల వరకు ముంపునకు గురయ్యే భూ ములకు సైతం పరి�