గతేడాది డిసెంబరు ఏడో తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన కాంగ్రెస్.. వాటిలో ఒక్క మహిళలకు ఉచిత బస్సు సౌకర్య�
KCR | మేడిగడ్డ బ్యారేజికి సంబంధించిన రెండు పిల్లర్లు కుంగిపోవడం వెనుక జరుగుతున్న ప్రచారాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివరణ ఇచ్చారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్టు ప్రాధాన్యత ఏంటనేది స
ఎగువన ఎత్తిపోసుకోలేం. దిగువన గోదావరి జలాలను వాడుకోలేం. ఇదీ గోదావరి- కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డను వదిలేసి ఇచ్చంపల్లి వద్ద బరాజ్ను కడితే తెలంగాణకు వాటిల్లే తొలి ప్రమాదం.
మేడిగడ్డ బరాజ్ను పునరుద్ధరించకపోతే ఇచ్చంపల్లి ఎత్తు పెంచి నదుల అనుంసధానం ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రం రెండింటి అవసరాలను తీర్చవచ్చు’ ఇదీ తాజాగా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ) చ�
మేడిగడ్డ బరాజ్ దిగువ వైపున కూడా సాంకేతిక పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బరాజ్లోని అన్ని బ్లాకుల్లో ఈ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు.
Kaleshwaram | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోరాటం ఫలించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలోని మూడు పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాఫర్ డ్యాం కట్టేందుకు నిర్మాణ సంస్థ ముంద
గోదావరిలో 20 వేల క్యూసెక్కుల వరద దాటినంక కన్నెపల్లి పంపుహౌజ్ ద్వారా నీళ్లు ఎత్తకుంటే తానే 50 వేలమంది రైతులతో వెళ్లి మోటార్లు నడిపిస్తానని బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హెచ్చరించారు.
KCR | కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు తోక తెల్వదు.. తొండం తెల్వదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ప్రాజెక్టు గురించి వాళ్లకు వెంట్రుక కూడా తెలియదన్నారు. ఉమ్మడి కరీంనగ�
కాంగ్రెస్ అత్యుత్సాహం, అనాలోచిత నిర్ణయం ఫలితంగా ప్రాణహిత ఫలాలు ఈ ఏడాది చేజారిపోయాయి. వేల ఎకరాలు ఎండిపోవాల్సిన దుస్థితి వచ్చింది. ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు ప్రాణహితలో ప్రవాహాలు కొనసాగుతాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి ఇతర �
తెలంగాణకు జీవధార అయిన మేడిగడ్డ బరాజ్ను వెంటనే పునరుద్ధరించి, సాగుకు నీరందించాలని బీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జడ్పీ సర్వ �