కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం (సరస్వతీ) బరాజ్లో గ్రౌటింగ్ పనులు వరద కారణంగా ఆగిపోయాయి. ఈ పనులను వేసవిలోనే చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోలేదు. తీరా వర్�
Medigadda Barrage | మేడిగడ్డ బరాజ్ పై(Medigadda Barrage) అధ్యయనానికి సీఎస్ఎంఆర్ఎస్ (నెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్), సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) నిపుణుల బృందం సభ్యులు సోమవారం ర�
మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్లో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ సూచన మేరకు వానకాలంలో వరద ఉధృతి వల్ల బరాజ్కు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దెబ్బతిన్న పిల్లర్ల వద్ద అప్, డౌన్
Medigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్లో(Medigadda barrage) మరమ్మతు పనులు(Repair works) కొనసాగుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ను ఈఎన్సీ అనిల్ కుమార్ బృందం సోమవారం సందర్శించింది.
నీటిపారుదల శాఖలో భారీగా బదిలీలు చేపట్టేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ శాఖ ఉన్నతాధికారులతో ఇటీవల సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించారు.
మేడిగడ్డ బరాజ్ ఏడో బ్లాక్లోని 20వ పిల్లర్ వద్ద సీకెంట్ పైల్స్లో వాటిల్లిన లోపం కారణంగా పునాది కింది నుంచి నీరు ప్రవహించి ఇసుక, మట్టి కోతకు గురైంది. దీనివల్ల ఖాళీ (బొయ్యారం) ఏర్పడి పిల్లర్ కుంగింది. మొ
కాళేశ్వరం ప్రాజక్టులో భాగమైన మేడిగడ్డ బ రాజ్ మరమ్మతులపై ప్రభుత్వం ఐదు నెలలు గా కాలయాపన చేయడంతో మరింత ముప్పు వాటిల్లింది. కుంగిన పియర్ల కింద మరికొంత గ్యాప్ ఏర్పడింది.
వర్షాకాలంలో మేడిగడ్డ బరాజ్ వద్ద చేపట్టాల్సిన రక్షణచర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ చేసిన మధ్యంతర సిఫారసులకు సంబంధించిన పనులను ఎల్అండ్టీ సంస్థ ప్రారంభించింది. బరాజ�
మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు సంబంధించి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నిపుణుల క మిటీ నివేదికపై రాష్ట్ర ఇంజినీర్లు తీవ్ర అసహనం వ్య క్తం చేస్తున్నారు.