KTR | ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయని.. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామ
Medigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్లో(Medigadda barrage) వరద ఉధృతి(Flood rises) పెరిగుతోంది.
మేడిగడ్డ బరాజ్ రక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలపై ఈ నెల 20న ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నట్టు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్
Medigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్కు(Medigadda barrage) భారీగా వరద(Heavy flood) వస్తున్నది.
ప్రభుత్వం పంతాలు, పట్టింపులు, భేషజాలకు పోకుండా నాలుగు మోటర్లను ప్రారంభించి కాళేశ్వరం నుంచి ప్రాజెక్టులు, రిజర్వాయర్లను నింపి రైతాంగానికి అండగా నిలవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచి
Medigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మి(మేడిగడ్డ)బరాజ్కు(Medigadda barrage) వరద ప్రవాహం (Ongoing flood )కొనసాగుతున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్కు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై తుది నివేదిక ఇవ్వాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకు సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని కాళేశ్వరం ప్రాజెక్ట్లో అంతర్భాగమైన లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్కు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద పోటెత్తుతున్నది.
Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మి (మేడిగడ్డ) బరాజ్కు( Medigadda Barrage) గురువారం 8,790 క్యూసెక్యుల వరద( Flood) రాగా, అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల రక్షణ పనులను ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక మేరకు ఇరిగేషన్శాఖ చేయిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాల కోసమే మేడిగడ్డ బరాజ్కు మరమ్మతులు చేయకుండా విలువైన సమయాన్ని వృథా చేస్తున్నదని, పైపెచ్చు గత బీఆర్ఎస్ సర్కారుపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నదని మాజీ ఎంపీ బాల్క సుమన�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్లో మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను భారీ నీటిపారుదల శాఖ ఈఈ తిరుపతిరావు సోమవారం పరిశీలించారు. బరాజ్లోని ఏడో బ్లాక్లో కుం�