Kaleshwaram commission | తెలంగాణ రిసెర్చ్ అధికారులు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు.
జాయింట్ డైరెక్టర్ తోపాటు చీఫ్ ఇంజినీర్, ఇతర ఇంజనీర్లు కమిషన్ ముందు హాజరైన వారిలో ఉన్నారు. మూడు బ్యారేజీల కంటే ముందు మోడల్ స్టడీస�
Medigadda | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్లో(Medigadda barrage) వరద ప్రవాహం తగ్గింది(Reduced flood). ఎగువన ఉన్న మహారాష్టలో(Maharastra)వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ప్రవాహం క్రమ
Medigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలోని మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్లో(Medigadda barrage) నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు వరద ప్రవాహపు (Ongoing flow) అంచనా పరీక్షలు కొనస
Medigadda barrage | మేడిగడ్డ బరాజ్కు(Medigadda barrage) వరద భారీగా పెరుగుతున్నది. ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు పైనున్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేతతో భారీ ప్రవా హం కొనసాగుతున్నది. అలాగే స్థానికంగా �
Medigadda | మేడిగడ్డ బరాజ్కు(Medigadda barrage) వరద భారీగా పెరుగుతున్నది. ఎగువన ఉన్న మహారాష్ట్రతో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాల కారణంతో(Heavy rains) ప్రాణహిత, గోదావరి నదులు పొంగుతుం డడంతో సోమవారం బరాజ్ వద్ద ఇన్ఫ్లో 6,79,900 క్�
Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్కు(Medigadda Barrage) ప్రవాహం తగ్గుతూ(Reduced flood )వస్తోంది. శుక్రవారం 1,40,310 క్యూసెక్కులు రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే
Medigadda | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని మేడిగడ్డ బరాజ్కు(Medigadda barrage) గోదావరి వరద ప్రవాహం తగ్గుతోంది. కొద్ది రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరదలు తగ్గాయి. బుధవారం బరాజ్కు ఇన్�
మేడిగడ్డ బరాజ్ను సందర్శించిన సందర్భంగా అనుమతుల్లేకుండా డ్రోన్ వినియోగించారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తును హైకో�
Medigadda barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ బరాజ్కు(Medigadda barrage) వరద(Reduced flood) తగ్గుతోంది. గురువారం 3,30,830 క్యూసె క్కుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత
మేడిగడ్డ బరాజ్లో రెండు పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శి�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ కుంగిన ఘటనపై భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు జరిగాయని, ఈ ప్రాజెక్టు అంచన�
భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయం 6 గంటలకు 53 అడుగులుగా ఉన్న వరద ప్రవాహం.. మధ్యాహ్నం 2 గంటలకు మూడు అడుగులు తగ్గి 50 అడుగులకు చేరుకుంది. సాయంత్రానికి మరో అడుగు తగ్గి 49 అడుగుల వద్ద కొనసాగుతుం�
దెబ్బ తగిలితేగానీ ధర్మం గుర్తుకు రాలేదు కాంగ్రెస్ సర్కారుకు! ప్రభుత్వం ప్రజల క్షేమం కోసం పనిచేయాలన్న రాజధర్మం పక్కన పెట్టి రాజకీయాలు చేయాలనుకున్నది. పీఆర్ స్టంట్లతో గత ప్రభుత్వం మీద అలా బురద చల్లుక�
తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి పాత మార్గం లో నీటిని తరలించినా అది ఎత్తిపోతల పథకమే తప్ప గ్రావిటీ కానే కాదు. ప్రాణహిత- చేవెళ్లను మూర్ఖుడు మాత్రమే గ్రావిటీ పథకమని అనగలడు. 2007లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పనుల�